Home » Andhra Pradesh » Kadapa
జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్గిఫ్ట్ ఇచ్చిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా శరన్న వరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు జగజ్జననీ.. లోకపావని అయిన అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంకు ఇన్ఛార్జి మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
పసుపు సాగులో రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు చేపడుతు న్నారు. డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.
జగజ్జననీ.. జగన్మాత నమోస్తుతే..! అంటూదసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగా ప్రసిద్ధిచెందిన ప్రొద్దుటూరులో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
పీజీఆర్ఎస్కు సమ స్యలు వెల్లువెత్తాయి.
రైతుల కు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తు న్నట్లు ఏడీఏ రామమోహనరెడ్డి, ఏవో ఏవీరామాం జులరెడ్డిలు తెలిపారు.