Home » Andhra Pradesh » Kadapa
విద్యుత ఫోల్పై చెట్టుకొమ్మపై పడడం తో రెండురోజులుగా తాగునీరు లేక రెండు రోజులుగా తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిమ్మనపల్లె పంచా యతి గూడుపల్లె గ్రామస్థులు వాపోయారు.
మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి సంబం ధించి నాలుగు రోజులుగా నిర్వహిం చిన పోలింగ్లో 3,050 పోస్టల్ బ్యా లెట్ ఓట్లకు గాను 2,996 ఓట్లు పోలయ్యాయి.
వాల్మీకిపురం గ్రామ పంచాయతీలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీ తీర్థం పుచ్చు కున్నారు.
కురబలకోట మండల,ం తెట్టులో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి వారి రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, అధికారుల విధులు తదితర అంశాలపై 9 మంది శిక్షణ ఐపీఎస్ అధికారులకు మదనపల్లెలో అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.
ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణు లు అనవసరంగా తమ వాళ్ళపై దాడులకు తెగబడుతు న్నారని టీడీపీ, జనసేన. బీజేపీ కూటమి తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు.
ఎన్నికల సమ యంలో నాటుసారా, అక్రమ మ ద్యం పట్ల ఉక్కుపాదం మోపాలని ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించొద్దని అనంతపురం సబ్ డివిజన డిప్యూటీ కమిషనర్ విజ యశేఖర్ ఆదేశించారు.
కలికిరిలో బుధవారం నిర్వహించిన ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ప్రజాగళం మహాసభకు మండలం నుంచి టీడీపీ, బీజేపీ. జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
ముల కలచెరువులో బుఽధవారం తెల్లవారుజాయున భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల సమయంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురియ డంతో పంటలకు నష్టం వాటి ల్లింది.
టమోటా మార్కెట్లో లారీ అసోసియేషన జోక్యాన్ని నిరసిస్తూ టమోటా రైతులు ఆందోళన చేపట్టారు.