• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల కష్టంతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన(సర్‌)పై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో సోమవారం క్లస్టర్‌, యూనిట్‌, బూతలెవల్‌ ఏజెంట్లు, నాయకులతో సమావేశమై సర్‌పై అవగాహన కల్పించారు.

TEACHER:  ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయురాలు

TEACHER: ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయురాలు

తన ఇద్దరి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి, భీమలింగమ్మ అనే ఉపాధ్యా యురాలు ఆదర్శంగా నిలిచారు. వజ్రకరూరు మండలంలోని పీసీ కొత ్తకోట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు భీమలింగ మ్మ తన కుమారుడు సాయితేజను ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి లో చేర్పించేందుకు అంగీకారం తెలిపారు.

MLA: త్వరలో అమృత - 2 పనులు ప్రారంభం

MLA: త్వరలో అమృత - 2 పనులు ప్రారంభం

అమృత - 2 పథకం కింద రూ. 78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు పనులను త్వ రలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. పట్టణంలోని 29వ వార్డు పరిధిలో శుద్ధిచేసిన తాగునీటి సరఫరాను సోమవారం ఆయన ప్రారంభించారు.

ROAD: తవ్వారు.. వదిలేశారు..!

ROAD: తవ్వారు.. వదిలేశారు..!

కేబుల్‌ లైన్ల ఏర్పాటు పేరుతో రహదారిని తవ్వేశారు. ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డి. హీరేహాళ్‌ మండలంలోని బాధనాల, దొడఘట్ట గ్రామాల రోడ్డు పక్కన ఓ మొ బైల్‌ నెట్‌వర్క కేబుల్‌ పనుల కోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు: మంత్రి సవిత

ఏడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరిస్తోందని పేర్కొన్నారు.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

మండల పరిధిలోని ఉద్ధేహాళ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిరప డిన విద్యార్థులు ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు.

CDPO: నవచేతనపై శిక్షణ

CDPO: నవచేతనపై శిక్షణ

పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లలు వరకూ వచ్చే వైకల్యాలను, లోపాలను, అభివృద్ధి ఆలస్యాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీడీపీవో బీఎన శ్రీదేవి, విడపనకల్లు తహసీల్దారు డీ వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు.

పొగాకు వాడకంతో దృఢత్వాన్ని కోల్పోతారు

పొగాకు వాడకంతో దృఢత్వాన్ని కోల్పోతారు

పొగాకు ఉత్పత్తుల వినియోగంతో శరీర దృఢత్వాన్ని కోల్పోతారని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీరాములు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జేఎనటీయూలో క్రీడాకారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి

MLA: సెప్టెంబరు కల్లా చెత్త శుద్ధి పూర్తి

స్థానిక డంపింగ్‌ యార్డ్‌ లో చేపట్టిన చెత్తశుద్ధి ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపా రు. డంపింగ్‌ యార్డులో జరుగుతున్న చెత్తశుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనుల ను శనివారం ఆయన పరిశీలించారు.

రెండేళ్లలో రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

రెండేళ్లలో రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనంతపురం అర్బనలో ప్రజలకు రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి