స్థానిక ఎం పీడీవో కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే విద్యుత ట్రాన్స ఫార్మర్ను ఒక దిన్నెను నిర్మించి అమ ర్చారు. ఎంపీడీవో, వ్య వసాయ, ఉపాధి హామీ, గృహ నిర్మాణ శాఖ, తహసీల్దార్ కార్యాల యాలన్నీ ఆ ప్రాంతం లోనే ఉన్నా యి.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీ యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, రైతుసంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
మండలపరిధి లోని గూటిబైలు గామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు చేపట్టిన ఉత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులు, నాయకు లు పరిశీలించారు. ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరువుతారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందస్తు పనులు చేప డుతున్నారు.
గ్రామాలే దేశానికి పట్టుగొ మ్మలు అనే నానుడి అం దరికీ తెలిసిందే. అయితే పలు గ్రామాలు ఇ ప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అందులో మండలపరిధి లోని కురలమాల పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో కురమాల, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధా రపడి ఉన్నాయి
వజ్రకరూరు మండలం రాగులపాడులో ఓహెచఎ్సఆర్ ట్యాంక్ నిర్మాణానికి టీడీపీ నాయకులు బుధవారం భూమి పూజచేశారు.
స్థానిక ఎస్టీ కాలనీ సమీపం.. విద్యుత కార్యాలయం వద్ద అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెత్త వేస్తున్నారు.
నాసిరకం వరి విత్తనాలు అన్నదాతలను నిండాముంచాయి.
శివరాత్రి బహ్మోత్సవాల్లో భాగంగా బుగ్గరామలింగేశ్వరసామి ఆలయంలోస్వామి వారికి రెండో రోజైన బుధవారమూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. రైతులు ఖరీఫ్, రబీ సీజన్లో వివిధ రకాలైన కూరగాయలు, ఉద్యాన పంటలతోపాటు పూల సాగుపై మక్కువ చూపుతున్నారు.
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆనంద్ ఉపాధ్యాయులకు సూచించారు.