విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, రుచి, శుచిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యాప్రమాణం ఓ మార్గదర్శకంగా కొనసాగుతుండటం అభినందనీయమన్నారు.
పట్టణంలో భారత గ్యాస్ ఏజేన్సీ వారు వారం రోజులుగా గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి పం పిణీ చేయలేదు. అయితే బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పంపిణీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అక్కడికి పె ద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లను క్యూలైనలో ఉంచి వేచి ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాటుచేసిన దివ్యాంగ శక్తి పథకా న్ని బుధవారం ఆయన పట్టణంలో ప్రారంభించారు.
మండలకేంద్రంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బుచ్చప్ప గారి వెంకటక్రిష్ణపై అల్లుడు చిరంజీవి దాడి చేశాడు. కొద్దిరోజులక్రితం చిరంజీవి భార్యతో గొడపడడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.
మండలంలోని మద్దనకుంట గ్రామ పొలిమేరలో 15 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ హరిక్రిష్ణ తెలిపారు.
మండలంలోని గుండుమల గ్రామంలో దాసప్పకు చెందిన మల్బరీ షెడ్డుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.
పట్టణంలోని మోడల్ కాలనీలో పేదలకు నాలుగు దశాబ్ధాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించింది. అయితే వారికి ఇప్పటి వరకు పట్టాలు లేవు.
మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలు కొంత కాలంగా పని చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు తదితర అన్ని విషయాల సమాచారాన్ని నిఘానేత్రాలు నిక్షిప్తం చేస్తాయి. ఆ స మాచారం ద్వారా బాధ్యులపై చర్య లు తీసుకునే అవకాశం ఉంటుం ది.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుత్తి మార్కెయార్డు చైర్మన ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా పేర్కొన్నారు. మండలంలోని టి. కొత్తపల్లిలో సోమవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.