• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్‌ హౌస్‌ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.

రీసర్వేని సక్రమంగా నిర్వహించాలి: జేసీ

రీసర్వేని సక్రమంగా నిర్వహించాలి: జేసీ

మండలంలో రీసర్వే పనులు సక్ర మంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి. విష్ణుచరణ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం శెట్టూరు మండలం లోని కైరేవు గ్రామంలో రీసర్వే పనులలో భాగంగా సర్వే నంబర్‌ 25లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.

గజవాహనంపై ఊరేగిన శ్రీవారు

గజవాహనంపై ఊరేగిన శ్రీవారు

పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్

శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్

శ్రీసత్యసాయి జిల్లాలో హైవేపై దోపిడీకి పాల్పడిన ముఠాలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్

ఐపీఎల్ సీజన్‌ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి, పదిమంది నిందితులను అరెస్ట్ చేశారు.

హిందూపురంలో.. ఎందుకిలా జరుగుతోంది?

హిందూపురంలో.. ఎందుకిలా జరుగుతోంది?

ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో ఇటీవల నాలుగు హత్యలు జరిగాయి.

ఎవరబ్బ సొత్తని పాసుపుస్తకాలపై జగన్‌రెడ్డి తన ఫొటో వేయించుకున్నాడు..

ఎవరబ్బ సొత్తని పాసుపుస్తకాలపై జగన్‌రెడ్డి తన ఫొటో వేయించుకున్నాడు..

వైసీపీ పాలనలో భూముల విషయంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.

PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు

PRIZES: పదో తరగతి విద్యార్థులకు నగదు బహుమతులు

ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ ఓబులరెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

వాణిజ్య గ్యాస్‌ సిలిం డర్‌పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి