Aadi Srinivas: బీసీ బ్రతుకులతో ఆటలా..? కాంగ్రెస్ పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

ABN, Publish Date - Oct 09 , 2025 | 05:59 PM

హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేశారు.

హైదరాబాద్: హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేశారు. కేంద్రం సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడతామని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు..


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

Updated at - Oct 09 , 2025 | 05:59 PM