Share News

Train: నేటి నుంచి బెంగళూరు-సత్యసాయి మెము రైలు రద్దు

ABN , Publish Date - Feb 25 , 2025 | 01:38 PM

బెంగళూరు నుంచి ప్రతిరోజూ సంచరించే సత్యసాయి, ధర్మవరం మెము రైలు(Sathya Sai, Dharmavaram MEMU train) మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు.

Train: నేటి నుంచి బెంగళూరు-సత్యసాయి మెము రైలు రద్దు

బెంగళూరు: బెంగళూరు నుంచి ప్రతిరోజూ సంచరించే సత్యసాయి, ధర్మవరం మెము రైలు(Sathya Sai, Dharmavaram MEMU train) మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు. పెనుకొండ, మక్కాజిపల్లి(Penukonda, Makkajipalli) మధ్య డబ్లింగ్‌ పనులు కొనసాగుతున్నందున మూడు రోజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 25నుంచి 27వరకు గుంతకల్లు- హిందూపురం డెము రైలు, 26 నుంచి 28వరకు హిందూపురం, గుంతకల్లు(Hindupur, Guntakal) రైలు రద్దు చేసినట్లు ప్రకటించారు. 25 నుంచి 28వరకు బెంగళూరు నుంచి ధర్మవరం వెళ్లే మెమూ రైలు హిందూపురం వరకే ప్రయాణించనుంది.

ఈ వార్తను కూడా చదవండి: Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. అన్నాడీఎంకే పార్టీ నాదే..


pandu1.2.jpg

ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 01:38 PM