PM Modi Live:: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న మోదీ.. బహిరంగసభలో ప్రధాని ప్రసంగం..
ABN , Publish Date - May 08 , 2024 | 10:31 AM
కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. వేములవాడ , వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.
![PM Modi Live:: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న మోదీ.. బహిరంగసభలో ప్రధాని ప్రసంగం..](https://media.andhrajyothy.com/media/2024/20240504/modi1_80f03b3d99.jpg)
కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. వేములవాడ (Vemulavada), వరంగల్ (Warangal)లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్కు చేరుకున్న ఆయన రాజ్భవన్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వేములవాడకు బయలుదేరారు. వేములవాడ రాజన్న ఆలయంలో (Rajanna Temple) శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని కోడెమొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేములవాడలో బండి సంజయ్ (Bandi Sanjay)కు మద్దతుగా మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.3వేల కోట్లు ఎవరికి ఎలా పంపిణీ చేయాలి?
జగన్కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..
జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..
CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు
ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News