Share News

TS news: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద జయంతి వేడుకలు...

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:12 PM

Telangana: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హల్‌లో శ్రీపాద రావు చిత్ర పటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ రావు, మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు వీర్లపల్లి శంకర్, నాగరాజు, అనిరుద్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

TS news: అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద జయంతి వేడుకలు...

హైదరాబాద్, మార్చి 2: అసెంబ్లీలో (Telangana Assembly) దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకలు (Late Speaker Sripada Jayanti Celebrations) ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హల్‌లో శ్రీపాద రావు చిత్ర పటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ రావు, మంత్రి కోమటిరెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు వీర్లపల్లి శంకర్, నాగరాజు, అనిరుద్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

Pawan Kalyan: పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది


ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీపాద రావు అజాత శత్రువన్నారు. తాను ఎన్‌ఎస్‌యూఐలో ఉన్నప్పటి నుంచి తనకు శ్రీపాద రావుతో అనుబంధం ఉందన్నారు. శ్రీపాద రావు పేరును శ్రీధర్ బాబు నిలబెడుతున్నారన్నారు. ఆలస్యమైనా శ్రీపాద రావు జయంతి అధికారికంగా జరపడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Hyderabad: గ్రేటర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కార్వాన్‌లో అత్యధికంగా 37.7 డిగ్రీలు

Chittoor: చిత్తూరులో టెన్షన్ టెన్షన్..



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 01:12 PM