Share News

Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Apr 07 , 2024 | 09:50 AM

మధ్యప్రదేశ్‌లో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్‌సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.

Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్‌సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలులోని పలు కోచ్‌లు దెబ్బతిన్నాయి. ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.

Elections 2024: భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన రాజకీయం.. ఆ కారణంతో దూరం..


మరో ఘటనలో మధ్యప్రదేశ్‌లోని బినా ప్రాంతంలో పింప్రి చించ్‌వాడ్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలు ఆర్పివేశారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 07 , 2024 | 09:50 AM