Home » Train Accident
మధ్యప్రదేశ్లో హీరాకుడ్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్సర్ హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.
టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.
రాజస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్తో సహా నాలుగు కోచ్లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి.
Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జకీరా ఫ్లైఓవర్ సమీపంలో గూడ్సు రైలుకి చెందిన 8 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ఆయన్ను రఫీక్(70)గా గుర్తించారు.
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకొందరు రీల్స్ కోసం ప్రాణాంతక విన్యాసాలు చేయడం కూడా చూశాం. అయితే...
రైలు ప్రయాణాల్లో కొందరు ఆకతాయిలు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ప్రమాదమని తెలిసి కూడా వీడియోల్లో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో
దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్పై పనులు జరుగుతున్న సమయంలో స్థానిక రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇటు అధికారులను, అటు రైల్వే సిబ్బందిని తీవ్రంగా కుదిపేసింది.
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కదులుతున్న రైలు నుంచి ఎక్కి, దిగే క్రమంలో కొందరు, రైలు పట్టాలు దాటుతూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ఇందులో..
Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ సైడ్ వాల్ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు.