Share News

Nara Lokesh: చిలకలూరిపేట సభ నిర్వహణ కమిటీలతో నారా లోకేష్ సమావేశం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:02 PM

చిలకలూరిపేటలో మూడు పార్టీలు తలపెట్టిన ఉమ్మడి సభ నిర్వహణ కమిటీలతో సమావేశం ప్రారంభమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.

Nara Lokesh: చిలకలూరిపేట సభ నిర్వహణ కమిటీలతో నారా లోకేష్ సమావేశం

అమరావతి: చిలకలూరిపేటలో మూడు పార్టీలు తలపెట్టిన ఉమ్మడి సభ నిర్వహణ కమిటీలతో సమావేశం ప్రారంభమైంది. టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ (BJP)కి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణ కోసం13 కమిటీలను టీడీపీ ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ (PM Modi) హాజరవుతున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నిర్ణయం తీసుకుంది. బహిరంగ సభ నిర్వహణ కోసం సుమారు 125 ఎకరాలను టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు.

Vijayawada: ఇదెక్కడి నరకం సామీ... సీఎం జగన్ పర్యటనతో ట్రాఫిక్ కష్టాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 12:02 PM