Share News

AP News: ఏపీలో ప్రభుత్వం మారడంతో.. సీఎస్ జవహర్ రెడ్డికి పలు అభ్యర్థనలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:39 PM

ఏపీలో ప్రభుత్వం మారడంతో కొంతమంది అధికారులు తమ అభ్యర్థనలను సీఎస్ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే ఐ అండ్ పీఆర్ కమిషనర్ టీ. విజయకుమార్ రెడ్డి, ఏపీ బేవరేజర్స్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిలు తమ సర్వీసును పొడిగించాలంటూ కోరారు.

AP News: ఏపీలో ప్రభుత్వం మారడంతో.. సీఎస్ జవహర్ రెడ్డికి పలు అభ్యర్థనలు

అమరావతి: ఏపీలో ప్రభుత్వం మారడంతో కొంతమంది అధికారులు తమ అభ్యర్థనలను సీఎస్ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే ఐ అండ్ పీఆర్ కమిషనర్ టీ. విజయకుమార్ రెడ్డి, ఏపీ బేవరేజర్స్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిలు తమ సర్వీసును పొడిగించాలంటూ కోరారు.


ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో ప్రభుత్వం మారుతుందని తెలిసిన వెంటనే తమను సర్వీసు నుంచి రిలీవ్ చేయాలంటూ పలు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఫైళ్లను ఆఘామేగాలమీద సీఎస్ కే. ఎస్ జవహర్ రెడ్డి తిప్పుతున్నారు. రిలీవ్ కోసం అనుమతిని మంజూరు చేసే అధికారం ఆపధర్మ ముఖ్యమంత్రికి ఉంటుందా లేదా అనే అనుమానాలను సచివాలయం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యే దుమారం రేపే వ్యాఖ్యలు.. ఆ ఒక్కడే..!!

AP Elections Results: బాబు గెలుపు.. సహకరించిన జగన్ మనిషి..?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 06:40 PM