Share News

AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..

ABN , Publish Date - May 10 , 2024 | 07:19 AM

ఏపీలో అయితే అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేడు ఐదు ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజవకర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నేటితో 82 నియోజవకర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి.

AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..

అమరావతి: ఏపీలో అయితే అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేడు ఐదు ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజవకర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. నేటితో 82 నియోజవకర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి. రేపు ఐదు సభలు, శనివారం మూడు సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. పలమనేరులో మార్చి 27న ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి కానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

సీరియ‌ల్‌ న‌టి జ్యోతిరాయ్ ప‌ర్స‌న‌ల్ వీడియోలు లీక్‌.. నెట్టింట ర‌చ్చ‌ర‌చ్చ‌

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 07:19 AM