Share News

Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ

ABN , Publish Date - Apr 03 , 2024 | 07:51 AM

అంబేద్కర్ కోనసీమ జిల్లా నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉదయం 2.35 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో 2.50 గంటలకి ఈతకోట హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు

Chandrababu: నేడు కోనసీమ జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ

కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకి చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఈతకోట హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు రావులపాలెం టీడీపీ ఆఫీస్ సెంటర్‌లో బహిరంగసభలో బాబు ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన రామచంద్రాపురం చేరుకోనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8.30 వరకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. 9 గంటలకు వీఎస్ఎమ్ కళాశాలలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

AP Elections: 9 మందిపై వేటు.. ఈ ఐపీఎస్‌లకు చెక్‌!

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 10:07 AM