• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు: బాలిక మేనమామ నరేష్

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు: బాలిక మేనమామ నరేష్

రంగారెడ్డి జిల్లాలో బాలికపై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత బాలిక మేనమామ నరేష్ ఆరోపించారు. నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.

2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్

2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్

తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు.

ఎయిడ్స్‌ నియంత్రణలో భేష్‌..‘వికారాబాద్‌’కు జాతీయ స్థాయి గుర్తింపు

ఎయిడ్స్‌ నియంత్రణలో భేష్‌..‘వికారాబాద్‌’కు జాతీయ స్థాయి గుర్తింపు

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ, చికిత్సలో విశిష్ట పనితీరు కనబర్చినందుకు వికారాబాద్‌ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు

వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు.

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిపై కుమారుడు దాడి చేశారు. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా కైలాష్ హిల్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బొల్లా బ్రహ్మనాయుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

బొల్లా బ్రహ్మనాయుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు అయ్యింది. ఆయనకు రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి