• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య.. ప్రాణాలతో బయటపడ్డ కుమారుడు

ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య.. ప్రాణాలతో బయటపడ్డ కుమారుడు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందనవనం మెట్రోబార్ సమీపంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కొలిక్కిరాని షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు

కొలిక్కిరాని షాబాద్ నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలో లభ్యమైంది.

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌‌లో ఆరు హత్యలకు ముందు రోజు హంతకుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మృతదేహం వద్ద లభించిన రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించినట్లు పేర్కొన్నారు.

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ మృతి

షాబాద్‌ హంతకుడు రాజ్‌కుమార్‌ మృతి

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలో లభ్యమైనట్లు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు.

ఇంకా దొరకని షాబాద్‌ నిందితుడి ఆచూకీ.. గాలిస్తున్న 12 బృందాలు

ఇంకా దొరకని షాబాద్‌ నిందితుడి ఆచూకీ.. గాలిస్తున్న 12 బృందాలు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు.

షాబాద్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్‌ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..

షాబాద్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు.. సీఐ, ఎస్‌ఐపై చర్యలు కోరుతూ పిటిషన్..

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ని న్యాయవాది రామారావు ఇమ్మనేని ఆశ్రయించారు.

షాబాద్ SI రమేష్‌ సస్పెన్షన్

షాబాద్ SI రమేష్‌ సస్పెన్షన్

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో షాబాద్ ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేయగా, మరోవైపు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ప్రయాణించిన కారును పోలీసులు నందిగామ సమీపంలో గుర్తించారు.

జనాభా.. పెద్ద సవాల్‌ !

జనాభా.. పెద్ద సవాల్‌ !

వనరులు సరిపడేలా నిర్వహించుకోవాలంటే జనాభ నియంత్రణ తప్పనిసరి. జనాభా పెరిగితే సవాళ్లు తప్పవు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి