Home » Telangana » Rangareddy
విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన బొంరా్సపేట్ మండలంలో చోటుచేసుకుంది.
మండలంలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన జీడిమల్లేశం, బోయపల్లి తండాకు చెందిన గోవిందు, దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లికి చెందిన ఎండీ.మౌలానాకు చెందిన సెల్ఫోన్లు చోరీ కాగా బాధితులు కొడంగల్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వ్యక్తిగత కారణాలతో ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు పాలమూర్ జిల్లా నవాబుపేట ఎస్సై అభిషేక్రెడ్డి తెలిపారు.
వృద్ధురాలి మెడలోంచి గుర్తుతెలియని దుండగులు పుస్తెలతాడును అపహరించుకెళ్లారు.
కులకచర్ల పీఎస్ పరిధిలోని చౌడాపూర్లో ఓ యువతి అదృశ్యమైంది. మండల కేంద్రానికి చెందిన యువతి(19) కులకచర్ల వివేకానంద కళాశాలలో ఇంటర్ పరీక్షలు రాసి ఇంటి దగ్గరే ఉంటోంది.
కుటుంబకలహాలతో మనస్తాపం చెంది ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిఽధిలోని మాధవరెడ్డి రైల్వేవంతెన సమీపంలోని సంపూర్ణ ఆయుర్వేద నిలయం(గోశాల)లో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు.
దాదాపూర్ గ్రామ పంచాయతీకి 2023-24 సంవత్సరానికి గానూ జాతీయ పంచాయతీ అవార్డుకు ప్రతిపాదనలు పంపించగా శాస్త్రవేత్తలు సత్యకుమార్, శృతి, జయసుధ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు.
‘రాత్రికిరాత్రి పార్కు స్థలం మాయం’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు.
చిట్ఫండ్స్ పేరిట మోసం చేసిన కనకదుర్గ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.