• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

KTR: ‘‘రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు.

వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కేసు

వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కేసు

వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కులకచర్ల పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

బీజేపీ మండలాధ్యక్షుడిగా అనంతరెడ్డి

బీజేపీ మండలాధ్యక్షుడిగా అనంతరెడ్డి

బీజేపీ చేవెళ్ల మండల నూతన అధ్యక్షుడిగా అనంతరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా దేవుని శర్వలింగం ఎన్నికయ్యారు.

బాల్య వివాహం చేసిన వారిపై ఫిర్యాదు

బాల్య వివాహం చేసిన వారిపై ఫిర్యాదు

బాల్యవివాహం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన బాలిక(15) స్థానికంగా 9వ తరగతి చదువుతూ మానేసింది.

మైనర్లతో పనిచేయిస్తున్న యజమానులపై కేసు

మైనర్లతో పనిచేయిస్తున్న యజమానులపై కేసు

మైనర్లతో పనిచేయిస్తున్న నలుగురు దుకాణం యజమానులపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పేదల సంక్షేమానికి కృషి

పేదల సంక్షేమానికి కృషి

ప్రతీ పేదవాడికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని అంతిరెడ్డిగూడలో గృహలక్ష్మి సర్వేను పరిశీలించారు. కాంగ్రె స్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఇళ్ల మంజూరుకు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దని సూచించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం రాత్రి గడిసింగాపూర్‌ దగ్గర జరిగింది.

దొంగ అరెస్ట్‌.. రిమాండ్‌

దొంగ అరెస్ట్‌.. రిమాండ్‌

దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న దొంగను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. నందిగామ మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన కొనిరెడ్డి వంశీ(23) డ్రైవర్‌.

ఇడ్లీలో రబ్బరు వచ్చిందని..

ఇడ్లీలో రబ్బరు వచ్చిందని..

పార్శిల్‌ తీసుకెళ్లిన ఇడ్లీలో రబ్బరు ఉందని ఓ వ్యక్తి తాను రిపోర్టర్‌ను అంటూ రూ.20 వేలు డిమాండ్‌ చేసిన ఘటన గురువారం షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఒక వ్యక్తి ఇడ్లీ పార్శిల్‌ తీసుకెళ్లాడు.

అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలి

అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి వర్తింజేసేలా ఉద్యోగులు, అధికారులు చొరవ తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి