• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

ఓవ్యక్తి అదృశ్యమైన ఘటన సోమవారం కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పరిగిలో పట్టపగలే చోరీ

పరిగిలో పట్టపగలే చోరీ

పరిగి పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. మునిసిపల్‌ పరిధిలోని శాంతినగర్‌కాలనికి చెందిన దోమ సత్తయ్య దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరకు వెళ్లారు.

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

వ్యవసాయ బావిలో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అదుపుతప్పిన ఆటో..

అదుపుతప్పిన ఆటో..

ఆటో అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన షాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మంగళవారం చోటుచేసుకుంది.

కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

కారును ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు గచ్చిబౌలికి చెందిన అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మనది

ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మనది

గురువులను గౌరవించే సంస్కృతి మనదని ప్రేరణాత్మక వక్త హనుమంత్‌రెడ్డి అన్నారు. తాండూరులో మంగళవారం రామకృష్ణ సేవా సమితి ఆఽధ్వర్యంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంచారు.

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

మండల పరిధిలోని తిమ్మాపూర్‌ సమీపంలో రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు

ప్రజాపాలన గ్రామ సభలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకుని నెట్టివేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిన్నతూండ్లకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించాడు. శవాన్ని రాత్రి వేళ గ్రామానికి తరలించారు. అయితే, అతడి మరణంపై అనుమానం ఉండటంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..



తాజా వార్తలు

మరిన్ని చదవండి