తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....
సీఎం రేవంత్రెడ్డి హుస్నాబాద్ బహిరంగ సభలో సర్పంచ్లను ఎన్నుకునే విషయంపై పలు సామెతలు చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు....
గుజరాత్ అభివృద్ధికి కీలక సహకారం అందించినట్లే.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా పూర్తి అండదండలు అందించాలని సీఎం రేవంత్రెడ్డి..
రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం 5.60 లక్షల ఎకరాలకు చేరుకుంది. వరినాట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా..
మైనార్టీ సంక్షేమానికి సంబంధించి నిధుల విడుదలలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతోంది. ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమం...
రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడికి సంబంధించిన హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్...
గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. ఎస్టీ గురుకుల పాఠశాలల భవన నిర్మాణాల్లో జాప్యం, నాణ్యత, అక్రమాలపై గత నెలలో...
దివ్యాంగులకు 5% ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. రేకుర్తిలోని...
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే విషయమై ఇంట్లో నెలకొన్న అయోమయం.. ఆ క్రమంలో జరిగిన గొడవలు ఒకరి ఆత్మహత్యకు దారితీశాయి. చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మూడవ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఆ వార్డు నుంచి మందుల లక్ష్మమ్మ....
పెను ప్రమాదంలో ఉన్న సింగూరు జలాశయానికి అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీతో పరీక్షలు నిర్వహించారు. డ్రోన్ను జలాశయం అట్టడుగు వరకు పంపించి నీటి కింద స్థితిగతులపై సెన్సార్లు...