తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు నేటి(జులై 16) నుంచి ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 వేలకు పైగా ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
వారు ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు మరొకరితో ఆమెకు వివాహం చేశారు. కానీ ఏడాదికే వారి కాపురం కూలిపోయింది.
చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని, ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
కోట్ల ఆస్తిని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చిన ఆ వృద్ధురాలు ఇప్పుడు ఓ ముద్ద అన్నం కోసం అలమటిస్తోంది! ఓ కొడుకైతే తన బాగోగులను ఏమాత్రం పట్టించుకోకపోగా..
వరంగల్ (మామునూరు) విమానాశ్రయం అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు ‘ఉత్తర కుమార ప్రగల్భాలు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.
మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై మరోసారి తన అంకితభావాన్ని చాటుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూరియా సబ్సిడీ పథకాన్ని..
పలు వివాదాలకు, అధికార-ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలకు కేంద్రంగా మారిన హిల్ట్ పాలసీ కింద దరఖాస్తులు నామమాత్రంగానే వచ్చాయి.
సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల్లో పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను సమన్వయంతో పరిష్కరించుకుని.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులకు వీలైనంత త్వరగా సాగునీటి ప్రయోజనాలు అందించేందుకు..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కన్నెపల్లి, సుందిళ్ల పంప్హౌస్లను వినియోగంలోకి తెచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ‘బ్లిస్ ప్రాజెక్టు’ పేరిట 17 అంతస్థుల భవనం నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.