• Home » Telangana

తెలంగాణ

హైదరాబాద్‌లో విషాదం.. చికిత్స పొందుతూ శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

హైదరాబాద్‌లో విషాదం.. చికిత్స పొందుతూ శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

సన్ సిటి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి  స్ట్రాంగ్ వార్నింగ్

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మా‌ట్‌లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీశ్‌రావు

అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులంతా తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు..

గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి

గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి

రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు..

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. ట్రైన్ ఎక్కుతూ కింద పడి వ్యక్తి మృతి..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. ట్రైన్ ఎక్కుతూ కింద పడి వ్యక్తి మృతి..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇవాళ (శనివారం) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో మృతిచెందాడు..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు 13 ఏళ్లు

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు 13 ఏళ్లు

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన రెండు బాంబు పేలుళ్ల ఘటనకు 13 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

హైదరాబాద్ చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్..

చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ‘ఐబొమ్మ’ రవి

తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతేడాదే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..



తాజా వార్తలు

మరిన్ని చదవండి