ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్-ఝార్ఖండ్ రాష్ట్రాల స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి, అతడి భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు దానమ్మ ....
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ క్రమంలో సిట్ అధికారుల విచారణ తీరు ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల పేరుతో రాష్ట్రంలోని ప్రముఖలందరి ....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకేరోజు సుమారు రూ.4 వేల కోట్ల విలువైన 34 ఎకరాల భూములను హైడ్రా పరిరక్షించింది. చెరువు మధ్యలో మట్టిపోసి బండ్గా....
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. గతేడాది అచీవర్గా నిలిచిన రాష్ట్రం..
విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ అండగా నిలుస్తుందని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి భరోసా ఇచ్చారు. పికెట్, పరిగి డిపోలకు చెందిన...
వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలని వ్యాఖ్యలు చేసిన జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ అశోక్పై మంగళవారం అధికారులు చర్యలు తీసుకున్నారు.
తెలంగాణలోని బంజారాలను (లంబాడాలను) ఎస్టీ జాబితాలో చేర్చి వచ్చే సెప్టెంబరు 18 నాటికి 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవాలను ....
ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న రేవంత్రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన ...
తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ప్రకటించారు.