పెద్దపల్లి, ఏప్రిల్ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.
పెద్దవూర, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల పరిసర ప్రాంతాల్లో పొలాలకు ఎస్ఎల్బీసీ డీ 8/9 డిస్ర్టిబ్యూటర్ల ద్వారా నీటిపారుతుంది.
మఠంపల్లి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఎంతోమంది ప్రజలకు తమ కళల ద్వారా వినోదం, ఆనందం కల్పించే రంగస్థల కళాకారులకు నేడు ఆదరణ కరువైంది.
డిజిటల్ విధానంలో ట్రేడ్ లైసెన్స్ల జారీ ఫ వివరాలు నమోదు చేస్తున్న మునిసిపల్ సిబ్బంది
రెండు నెలల్లో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయా లని అధికారులు, కాంట్రాక్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
మహిళ ల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
దేశంలో శ్రమ దోపిడి ఎక్కడ ఉంటుందో అక్క డ సీపీఐ ప్రశ్నిస్తుందని సీపీఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
జిల్లా ప్రజలకు మీ సేవ కేంద్రాల తోనే విద్యుత్ సేవలు అందిస్తామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని సిరిసిల్ల ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రావలసిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.