• Home » Telangana

తెలంగాణ

భాగ్యనగరం

భాగ్యనగరం

పార్కులు, చెరువులు, ట్యాంక్‌బండ్‌ వంటి ఆహ్లాదభరిత పర్యావరణంతో చల్లగా ఉండే హైదరాబాద్‌.. కాంక్రీట్‌ నిర్మాణాలతో క్రమేణా నిప్పుల కుంపటిగా మారుతోంది. గత 13 ఏళ్లలో నగరం ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 4.4 డిగ్రీల సెల్సియస్‌ పెరిగాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

నోటీసులు బీఎల్‌ఓలే స్వయంగా అందించాలి: సీఈవో సుదర్శన్‌ రెడ్డి

నోటీసులు బీఎల్‌ఓలే స్వయంగా అందించాలి: సీఈవో సుదర్శన్‌ రెడ్డి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులను బూత్‌స్థాయి అధికారులే స్వయంగా అందించాలని తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు

లోపాలమయం సర్‌

లోపాలమయం సర్‌

తెలంగాణలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)-2026’ ప్రక్రియలో పలు లోపాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ఓటరు జాబితాలో చేరకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌కు లేఖ రాశారు.

సురేఖ ఇంటికే!.. 3 తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..

సురేఖ ఇంటికే!.. 3 తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ నుంచి ఏఐసీసీ వద్దకు చేరి ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న సింగరేణి

కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న సింగరేణి

కార్మికుల జీవితాలతో సింగరేణి యాజమాన్యం ఆడుకుంటుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. సోమవారం గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, క్యాంపు కార్యాలయంలో సింగరేణి అధికా రులతో సమావేశాన్ని నిర్వహించడం ఆక్షేపనీయమ న్నారు.

అర్హులైన ప్రతీ ఓటరు పేరు  ఉండేలా చూడాలి

అర్హులైన ప్రతీ ఓటరు పేరు ఉండేలా చూడాలి

ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి పట్టణం లోని రెండో వార్డు శాంతినగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓలు చేపడుతున్న ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్‌, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ లను కలెక్టర్‌ పరిశీలించారు.

నీట్‌ - పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు

నీట్‌ - పీజీకి పకడ్బందీ ఏర్పాట్లు

నీట్‌-పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రాంరెడ్డితో కలిసి పెద్దకల్వలలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల, పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్‌ కళాశాల, రామగిరి మండలం సెం టినరీ

Rajanna Sircilla:   సంక్షేమ పథకాలు అందించంలో ప్రభుత్వం ఆదర్శం

Rajanna Sircilla: సంక్షేమ పథకాలు అందించంలో ప్రభుత్వం ఆదర్శం

ఇల్లంతకుంట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలు స్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

ఇంటింటా జ్వరాలు

ఇంటింటా జ్వరాలు

పట్టణం, మండలంలో సీజనల్‌ జ్వరాలు విజృం భిస్తున్నాయి. పలు గ్రామాలలో ప్రజలు జ్వరా లతో బాధపడుతున్నారు. బాధితులు ఐదారు రోజుల వరకు కోలుకోవడం లేదు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ పరిధి 12, 13, 14వ వార్డులలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ కేసు నిర్ధారించి నివారణ చర్యలు చేపట్టారు. శనివారం భాధితుల నివా సాన్ని సందర్శించిన అధికారుల బృందం ఇల్లంతా రసాయనాలతో స్ర్పే చేశారు.

Rajanna Sircilla:  ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

Rajanna Sircilla: ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లాకేంద్రం మినీస్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఘనంగా జిల్లాస్థాయి జాతీయ క్రీడా దినోత్స వంను నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి