హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్లో ఉన్న సక్సెస్ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్వర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ వద్ద రోడ్డు విస్తరణ, వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో 20 రోజుల పాటు అండర్పాస్ను పూర్తిగా మూసివేస్తున్నారు.
తెలంగాణలో ఎనర్జీ స్టోరేజ్ హబ్గా మార్చేందుకు కేసీఆర్ హయాంలో చేసిన తమ ప్రయత్నాలు ఫలించడం చూసి చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్పల్లికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో నమోదైన పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బాలిక తల్లిదండ్రుల బెదిరింపులతో మనస్తాపానికి గురై.. గ్రామ శివారులో యువకుడు ఉరేసుకున్నాడు.
హైదరాబాద్ కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు అధికారులు కసరత్తును వేగవంతం చేశారు.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 23, బజ్జిమిర్చి రూ. 50లకు విక్రయిస్తున్నారు.
నిర్వహణ పనులు, చెట్ల కొట్టివేత నేపథ్యంలో గురువారం బోడుప్పల్లోని 33/11 కేవీ ఇందిరానగర్ సబ్స్టేషన్ పరిధిలో రెండు ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎన్.వేణుగోపాల్ తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు నేటి(జులై 16) నుంచి ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 వేలకు పైగా ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
వారు ప్రేమించుకున్నారు.. కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు మరొకరితో ఆమెకు వివాహం చేశారు. కానీ ఏడాదికే వారి కాపురం కూలిపోయింది.
చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని, ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.