ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)లో భాగంగా జీహెచ్ఎంసీ కనీస విద్యార్హత (పదో తరగతి), సాంకేతిక విషయాలపై ఏమాత్రం అవగాహన లేని పారిశుధ్య కార్మికులను, ఇతర సిబ్బందిని బూత్ స్థాయి అధికారులుగా (బీఎల్ఓలు) ఎంపిక చేసింది.
జగన్కు అధికారం జన హితం కోసం కాదు! తన కక్ష సాధించుకునేందుకే! ఈ విషయం ఇప్పటికే రుజువైంది. మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ అదే చేస్తా అని స్వయంగా ప్రకటించుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభమయ్యే జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
నాదర్గుల్ భూములకు సంబంధించిన దందా పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. ఆ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వారి హయాంలోనే జరిగాయన్నారు.
సమాజాభివృద్ధి కోసం వెచ్చించే నిధులను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా భావించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) నిధుల అంశంపై వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. కాంగ్రెస్ స్టార్గా పేరున్న జీవనరెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం నిర్ణయమైందని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం కరీంనగర్కు వచ్చి ఇక్కడి
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలపై దృష్టి సారించింది. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం
పెద్దపల్లి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): న్యాయశాఖ, పోలీస్ శాఖాధికారుల సమష్టి కృషి తోనే మెగా లోక్అదాలత్ విజయవం తం అయిందని జిల్లాజడ్జి సునీత కుంచాల అన్నారు.
పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ప్రధానాస్పత్రి వైద్యసేవల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలి చిందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.
పాలకుర్తి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామంలో అదనంగా 150ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.