తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి ...
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం యథాతథంగా కొనసాగే విధంగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటానని బీసీ సంక్షేమ....
శ్రీలంకలోని తెలుగు వారికి తెలుగు భాష నేర్పించేందుకు అవసరమైన అధ్యాపకులు, సామగ్రిని పంపిస్తామని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ వీసీ ..
ఫార్మాసిటీ భూసేకరణలో జరిగిన భారీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో ఫార్మాసిటీ కోసం వేల ఎకరాల భూములను సేకరించారు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట తహస్దీలార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
శంషాబాద్లో వెయ్యికోట్ల విలువైన భూముల కుంభకోణంపై సిట్, సీఐడీతో దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు డిమాండ్ చేశారు.
విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసింది.
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 172 నుంచి 183 వరకు ఉన్న సుమారు 170 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం ...
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ భారత ప్రతినిధుల బృందం ...