సీఎం రేవంత్రెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనంతో పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని....
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో శివారులోని 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం బుధవారం పూర్తయ్యింది....
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని వీధికుక్కల రూపంలో మృత్యువు వెంటాడింది. ఉద్యోగం ముగించుకుని రాత్రి ద్విచక్రవాహనంపై...
ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై.. దొరికినచోటల్లా అప్పులు చేసి, నేరస్తుల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సైతం తాకట్టుపెట్టి సస్పెండైన అంబర్పేట డిటెక్టివ్ ఎస్సై భానుప్రకాశ్రెడ్డి విచారణలో...
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు సలక్షణంగా రైజింగ్ అవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ సదస్సు వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు...
వైద్య ఆరోగ్యశాఖలో 7,267 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 1,623 స్పెషలిస్టు డాక్టర్లు....
పెళ్లి చేసుకోని వారికి ఆంజనేయుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మందు తాగేవారికి మరో దేవుడు.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై......
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పు (హిల్ట్) విధానం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూదందాకు తెర తీశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు....