గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది.
మక్కలు దిగు మతి చేసుకోవాలని మండల కేంద్రంలో రైతులు మం గళవారం రాస్తారోకో చేపట్టారు. ఓదెల మండలంలోని మొక్కజొన్న రైతులు పొత్కపల్లి మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకువచ్చారు.
చౌటుప్పల్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న విధానాల వల్ల విద్యారంగం రోజురోజుకు నిర్లక్ష్యానికి గురవుతుం దని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ ప్రధాన కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లను వెంటవెంటనే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పేర్కొన్నారు.
పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజిటల్ నైపు ణ్యాల అభివృద్ధికి నిర్వహించిన సూపర్ సమ్మర్ కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడిందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు.
కరీంనగర్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న అదనపు కమిషనర్ సువార్తను సస్పెండ్ చేయాలని,
మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై చెట్లు కూలడంతో పాటు చిన్నచిన్న రేకులు లేచిపోయాయి. చెట్లు విద్యుత్ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్లో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.
కరీంనగర్టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ