• Home » Telangana

తెలంగాణ

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్యపై అధికారుల వివరణ

హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యపై ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు. మెట్రోలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేశారు.

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

నేపాల్ వరదల్లో గల్లంతైన హైదరాబాదీ కుటుంబం.. రంగంలోకి సర్కార్!

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విలయంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేపాల్ వరదల్లో గల్లంతయిన సుహాసిని రెడ్డి సేఫ్

నేపాల్ వరదల్లో గల్లంతయిన సుహాసిని రెడ్డి సేఫ్

నేపాల్ వరదల్లో గల్లంతైన సుహాసిని రెడ్డి కందిమల్ల సేఫ్‌గా ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..

కొత్త కారు పూజ కోసం వచ్చి.. అదే కారు కింద పడి..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద జరిగిన ఓ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్త కారు పూజ కోసం వచ్చి అదే కారు కిందపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

భాగ్యనగరంలో మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరంగల్‌, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

వరంగల్‌, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

కాన్పూర్‌ సెంట్రల్‌- మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్‌ 2 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

సూర్యాపేటలో విషాదం.. గొడ్డలితో దాడి.. ఇద్దరి మృతి

సూర్యాపేటలో విషాదం.. గొడ్డలితో దాడి.. ఇద్దరి మృతి

ఈత చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో పాత కక్షలు, ఇంటి పక్కన ఉన్న ఈత చెట్టు వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తమ్ముడూ లేరా.. ఈ అక్కతో రాఖీ కట్టించుకో..

తమ్ముడూ లేరా.. ఈ అక్కతో రాఖీ కట్టించుకో..

‘తమ్ముడూ లేరా.. ఈరోజు రాఖీ పండుగ. నీ అక్కతో రాఖీ కట్టించుకో..’ అని విలపిస్తూ ఆ సోదరి తన తమ్ముడి మృతదేహానికి రక్ష కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబమే కాదు.. బంధువులు, స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన..

ఇల్లందులో ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. మతం మారాలంటూ

ఇల్లందులో ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. మతం మారాలంటూ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి