ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. కస్టోడియల్ విచారణ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త అతికిరాతంగా హత్య చేశాడు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ...
ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసి ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మహోన్నతమైన నేత అటల్ జీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశ రక్షణ కోసం ఎంతో కృషి చేసి సుపరిపాలన అందించిన నేత అని తెలిపారు.
కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి తిట్టడం వెనక సింపతీ కుట్ర దాగి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్పై రేవంత్ మాట్లాడిన భాష సరైంది కాదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది. ఈ కేసులో నిందితులందరితో కలిపి ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు.
విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.
హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్తున్న విమానంలో మహిళ ప్రయాణికురాలు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఆసుపత్రికి తరలించారు.
హీరోయిన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలకు నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.