ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పెన్ డ్రైవర్ కీలక ఆధారంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతోంది.
నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. భారత్లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చింది. ఈక్రమంలో ఆయన క్షమాపణలు చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వాయిస్ ఆఫ్ ఉమెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మా అసోసియేషన్కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది.
ప్రముఖ సినీనటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం టీజీఈఆర్సీకి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలంటూ ప్రతిపాదన చేశారు.
ఉప్పల్లోని లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్షాప్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.