తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా? అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన హైదరాబాద్లోని ఆమె ఇంటిని అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్లో కల్తీ వంట నూనె విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 డబ్బాల్లో కల్తీ నూనెను పోలీసులు గుర్తించారు.
ఆటోలలో సీఎన్జీ గ్యాస్ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 43, బజ్జి మిర్చి 25, కాకరకాయ 35లకు విక్రయిస్తున్నారు.
అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు....
కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.
తెలంగాణలో గడ్డి మందుని నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు పైలెట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్లో పోలీసులు స్పష్టం చేశారు.
ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.