బండి భగీరథ్ కేసులో పోలీసులు కొత్తగా మరో సెక్షన్ను జోడించారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(m) సెక్షన్ను కేసులో చేర్చారు.
హైదరాబాద్లో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ఫలక్నుమా నుంచి బండ్లగూడకు కారులో వెళ్తున్న 69 ఏళ్ల వాజిద్ అలీ ఖాన్పై యువకులు కత్తితో దాడి చేశారు.
హైదరాబాద్లోని పాతబస్తీ సంతోష్నగర్ డీఎంఆర్ఎల్ ఎక్స్రోడ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అల్తాఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ పోస్టు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చరిత్రాత్మకంగా నిలిచిన 'కరీంనగర్ కేసీఆర్ సింహగర్జన సభ'కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ భావోద్వేగ పోస్టు పెట్టారు.
పోక్సో చట్టం కింద బండి భగీరథ్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
సర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరికి ఒక్క ఓటు ఒక్క దగ్గర మాత్రమే ఉండాలని చెప్పుకొచ్చారు.
బండి భగీరథ్ ఎపిసోడ్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఈకేసు విచారణ ఏదైనా ఉంటే పూర్తిగా తెలంగాణ పోలీసుల పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కేసులో మహిళా జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై రిజిస్ట్రార్ ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.