• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

కల్తీసారా తాగొద్దంటే బద్నాం చేస్తారా?.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్

కల్తీసారా తాగొద్దంటే బద్నాం చేస్తారా?.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్

తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా? అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు సంబంధించిన హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని అధికారులు సీజ్ చేశారు.

జోరుగా కల్తీ వంట నూనె దందా.. భోజన ప్రియుల్లో ఆందోళన

జోరుగా కల్తీ వంట నూనె దందా.. భోజన ప్రియుల్లో ఆందోళన

హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 డబ్బాల్లో కల్తీ నూనెను పోలీసులు గుర్తించారు.

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్‌ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.

పెరిగిన కాకర, బీరకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

పెరిగిన కాకర, బీరకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 43, బజ్జి మిర్చి 25, కాకరకాయ 35లకు విక్రయిస్తున్నారు.

పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలి

అక్రమ మైనింగ్‌, భూ కబ్జాలకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు....

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

కేసీఆర్‌ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.

అన్నదాతలకు గుడ్ న్యూస్.. గడ్డి మందుని నిషేధిస్తూ తీర్మానం..

అన్నదాతలకు గుడ్ న్యూస్.. గడ్డి మందుని నిషేధిస్తూ తీర్మానం..

తెలంగాణలో గడ్డి మందుని నిషేధించాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు.

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు పైలెట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌లో పోలీసులు స్పష్టం చేశారు.

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి