హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిపై కత్తులు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.
హైదరాబాద్లో ఎనిమిది నెలల పసికందు మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందింది.
హైదరాబాద్ నగరంలో ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు బ్లూకోట్స్, పెట్రోలింగ్ వాహనాలతో రాత్రీపగలు (24/7) పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మైలార్దేవ్పల్లి శాస్ర్తిపురంలోని 6500 చదరపు గజాల క్రీడా మైదానంలో ఆక్రమణలను బుధవారం తొలగించింది.
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నగరంలో విజయయాత్ర ర్యాలీ నిర్వహించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో కేరళ వెళ్లిన రేవంత్ రెడ్డి...
తెలంగాణ పోరాటయోధుడు, విప్లవ వీరుడు సర్వాయి పాపన్న. అంతటి గొప్ప వ్యక్తికి ఇప్పటివరకు స్పష్టమైన జనన, మరణ తేదీలు లేకపోవడమనేది చారిత్రక ఆధారాల కొరత, మౌఖిక సంప్రదాయం ఆధిపత్యం, అధికారిక నిర్లక్ష్యం వంటి కారణాలనేకం. అయితే.. ఆ యోధుడికి సంబంధించిన జయంతి, వర్ధంతుల అధికారిక తేదీలు 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కథనం ద్వారా బహిర్గతమయ్యాయి. వివరాల్లోకెళితే...
హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలోని హోటల్లు, హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని గ్యాస్ సిలిండర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఒక నేరస్తుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
లోక్ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన తీరుపై చామల మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధ్రువీకరిస్తూ బుధవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026పై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.