• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

దారుణం.. బావను చంపేసిన బామ్మర్దులు..

దారుణం.. బావను చంపేసిన బామ్మర్దులు..

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అడ్వకేట్ మహహ్మద్ ఖదీర్‌ను బామ్మర్దులు కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశారు..

ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యం.. వారం రోజులు గడిచినప్పటికీ

ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యం.. వారం రోజులు గడిచినప్పటికీ

కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ కనిపించకుండా పోయింది. అనంతమ్మ అనే మహిళ ఆస్పత్రి నుంచి అదృశ్యమైంది. వారం రోజులైనా కూడా ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు.

మున్సిపల్ జోష్.. రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్..!

మున్సిపల్ జోష్.. రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సర్కార్ సన్నద్ధమైంది..

ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్

ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుస్తామని అనుకున్నామని, కానీ కొంత తగ్గిందని అన్నారు..

మున్సిపల్ ఫలితాలతో ఆ రెండు పార్టీల పొత్తుకు తొలి అడుగు: కవిత

మున్సిపల్ ఫలితాలతో ఆ రెండు పార్టీల పొత్తుకు తొలి అడుగు: కవిత

ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు..

మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది:  మహేశ్‌ గౌడ్

మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది: మహేశ్‌ గౌడ్

నిజామాబాద్ కార్పొరేషన్‌ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్‌ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

ప్రేమ పేరుతో నయవంచకులుంటారు

ప్రేమ పేరుతో నయవంచకులుంటారు

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరీలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-2 శేషాద్రిని రెడ్డి హెచ్చరించారు.

ఈవీలుగా డీజిల్‌ బస్సులు

ఈవీలుగా డీజిల్‌ బస్సులు

గ్రేటర్‌లో కాలుష్యరహిత ప్రజా రవాణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ)గా మార్చే ‘రెట్రో ఫిట్మెంట్‌’ సాంకేతికతపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఓటు వేయడానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా అర్హులు కారని చెప్పింది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోరు కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా.. భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. ఫలితాలు స్పష్టమయ్యాక ఇప్పుడు చర్చంతా ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయని. ఆ వివరాలను ఓసారి చూద్దాం..



తాజా వార్తలు

మరిన్ని చదవండి