• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. లోటస్‏పాండ్‌

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. లోటస్‏పాండ్‌

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న లోటస్‏పాండ్‌లో అడుగుపెట్టగానే నగర హడావుడి ఒక్కసారిగా మాయమైపోతుంది.

పెరిగిన టమాటా, పచ్చిమిర్చి.. తగ్గిన దోస, దొండకాయ

పెరిగిన టమాటా, పచ్చిమిర్చి.. తగ్గిన దోస, దొండకాయ

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 28, కాకరకాయ 26, బీరకాయ 35, క్యాబేజీ 15, బీన్స్‌ 105, క్యారెట్‌ రూ. 35లకు విక్రయిస్తున్నారు.

సోషల్‌ మీడియాపై సాక్‌ ఐ

సోషల్‌ మీడియాపై సాక్‌ ఐ

సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారా? సున్నితమైన అంశాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా? మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరులే అనుకుంటున్నారా? అయితే ఇకపై అలాంటి వారు తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే.

బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థిని మద్యం తాగించి.. ఆమెపై క్లాస్‌మేట్ అత్యాచారం చేశాడు.

తెలంగాణ ఈ-గవర్నెన్స్‌పై ప్రశంసలు.. ప్రజలకు సులభ సేవలపై  కేంద్రం దృష్టి

తెలంగాణ ఈ-గవర్నెన్స్‌పై ప్రశంసలు.. ప్రజలకు సులభ సేవలపై కేంద్రం దృష్టి

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ విషయంపై మాట్లాడారు.

విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. ఒక్కొక్కరి వద్ద లక్షల్లో వసూలు

విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. ఒక్కొక్కరి వద్ద లక్షల్లో వసూలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.

గోవుల అక్రమ రవాణా.. డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోవుల అక్రమ రవాణా.. డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని అన్నారు.

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

హైదరాబాద్‌‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్(25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

500 మీటర్ల ఎత్తులో విమానాన్ని ఢీకొన్న పక్షి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది.

బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు

బండి భగీరథ్ కేసు.. కొత్త సెక్షన్‌ను జోడించిన పోలీసులు

బండి భగీరథ్‌ కేసులో పోలీసులు కొత్తగా మరో సెక్షన్‌ను జోడించారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో BNS 64(2)(m) సెక్షన్‌ను కేసులో చేర్చారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి