Home » YuvaGalam
యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు.
జగన్ అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు.
లుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తామని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) శనివారం నాడు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనకాపల్లిలో లోకేష్కి టీడీపీ ఇన్చార్జి పీలా గోవింద్ , జనసేన ఇన్చార్జి పర్చూరి భాస్కర్రావు నారా లోకేష్కి స్వాగతం పలికారు.
ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) స్పష్టం చేశారు.
ఈనెల 20న విశాఖపట్నంలో యువగళం పాదయాత్ర ముగియనుందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప వెల్లడించారు. ఎన్నికల నాందిగా విశాఖ, రాయలసీమ, కృష్ణా-గుంటూరు ప్రాంతాల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని తెలిపారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.
జగన్మోహన్ రెడ్డి పాలనలో కాపు సామాజికవర్గాన్ని దారుణంగా మోసం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్కు ఏటా రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చిన జగన్ ముఖం చాటేశారని మండిపడ్డారు.
పీని సీఎం జగన్రెడ్డి ( CM JAGAN REDDY ) గంజాయిమత్తులో ముంచెత్తుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. సోమవారం నాడు పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురం వద్ద లోకేష్ను నిరుద్యోగ యువకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది. యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.