Home » YSRCP
నెల్లూరు జిల్లా కావలి వైసీపీలో అసంతృప్తి మరింత పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళితే..
మెగా డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వేసిన పిల్పై జోక్యానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది.
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి ల్యాండ్స్ను మానిటైజ్ చేస్తామని స్పష్టం చేశారు.
నాడు బాబాయిని గొడ్డలిపోటుతో చంపేస్తే ‘గుండెపోటు’ అన్నారు. నిందితులు సొంతవాళ్లే అయినా చంద్రబాబుపై నిందలు వేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కథలే! రోడ్డుపై వెళ్తున్న గొర్రెల కాపరిని బైకుతో ఢీకొట్టి చంపేసి, సాక్ష్యాలు తారుమారు చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైసీపీ శ్రేణులు హంగామా సృష్టించాయి. రోడ్లకు అడ్డంగా ఆక్సిజన్ సిలెండర్లు, బండలు వేసి భయానక వాతావరణం సృష్టించాయి.
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి క్రెడిట్ అడిగే హక్కుంటుందా? భోగాపురం అంశంలో వైసీపీ ఎందుకంతలా గోల చేస్తోంది? అమరావతి వద్దు, పెట్టుబడులు పెట్టకూడదు.. ఉపాధి, ఉద్యోగాలు కూడా రాకూడదా! యువతను వికృత రాజకీయ క్రీడకు బలి చేయాలనుకుంటున్నారా? జగన్ పొలిటికల్ అజెండాలో విధ్వంసం తప్ప మరోదానికి చోటు లేదా?
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
విజయవాడ ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుపై ఆధారరహిత ఆరోపణలు ప్రచురించినట్లు పేర్కొంటూ సాక్షి దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్తో పాటు ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.