Home » YSR Kadapa
’నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని..’ అంటూ డైలాగులు చెప్పే జగన్కు ఆ జనమంటేనే భయమా.? గత ఎన్నికల ముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరికి వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు,
హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే.. ఒకటి కాదు.. వంద కాదు.. ఒకేసారి 300 కేజీల బంగారాన్ని (300 Kgs Gold) ఐటీ సీజ్ చేసింది. ఇదంతా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో (Kadapa Dist Proddutur) జరిగిన సోదాల్లో బయటపడింది...
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్ది అధికార పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఓ వైపు అనాలోచిత నిర్ణయాలతో న్యాయస్థానాల్లో ఊహించని షాకులు.. మరోవైపు ప్రజల్లో నిరసన సెగలతో వైసీపీ సిట్టింగ్లు (YSRCP Sitting Mlas) జనాల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) కడప జిల్లా (Kadapa) ఇడుపులపాయకు (Idupulapaya) చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కడప జిల్లా: సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలోనే వైసీపీకి వింత అనుభవం ఎదురైంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డికి నిరసన సెగ తగిలింది.
కర్నూలు నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్కు బయలుదేరారు. రేపు ఉదయం కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
గోపవరం మండలం పీపీకుంట సోమశిల ముంపువాసులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బద్వే లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపలనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అటు సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేయగా..
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) సీబీఐ (CBI) విచారణ కీలక దశలో ఉంది. వీలైనంత త్వరగానే..