Home » YSR Kadapa
కడప జిల్లా: సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలోనే వైసీపీకి వింత అనుభవం ఎదురైంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డికి నిరసన సెగ తగిలింది.
కర్నూలు నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్కు బయలుదేరారు. రేపు ఉదయం కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
గోపవరం మండలం పీపీకుంట సోమశిల ముంపువాసులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బద్వే లు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపలనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (YS Viveka Murder Case) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అటు సీబీఐ దర్యాప్తు వేగవంతంగా చేయగా..
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) సీబీఐ (CBI) విచారణ కీలక దశలో ఉంది. వీలైనంత త్వరగానే..
మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో అరెస్టయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డిల (Uday Kuamar Reddy) సీబీఐ కస్టడీ ముగిసింది..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగమంటున్నాడు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది.
కడప జిల్లా: పులివెందుల (Pulivendula)లో వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి వైఎస్ కుటుంబంవెంట ఉండే వేంపల్లికి చెందిన జయచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.
వేసని ఆరంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి.
కడప: రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరక్కపోగా.. అప్పుల పాలైందని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు.