• Home » YS Sharmila

YS Sharmila

లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌‌తో వైసీపీలో భయం..

లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌‌తో వైసీపీలో భయం..

మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు.

YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయండి.. జగన్‌కు షర్మిల సవాల్

YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయండి.. జగన్‌కు షర్మిల సవాల్

లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. దమ్ముంటే ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా విచారణ కోరాలని మాజీ సీఎం జగన్‌కు షర్మిలా సవాల్ చేశారు.

YS Sharmila: తొలగించిన ఉక్కు కార్మికులను తక్షణమే తీసుకోవాలి

YS Sharmila: తొలగించిన ఉక్కు కార్మికులను తక్షణమే తీసుకోవాలి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి తొలగించిన 2,000 కాంట్రాక్టు కార్మికులను 24 గంటల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. లేదంటే 21 నుండి ఆమరణ దీక్షకు దిగే వీలున్నట్లు హెచ్చరించారు.

YS Sharmila: ఆపరేషన్‌ సిందూర్‌ హర్షణీయం

YS Sharmila: ఆపరేషన్‌ సిందూర్‌ హర్షణీయం

పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినట్టు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఈ దాడులను ఆమె గర్వంగా స్వాగతించారు

YS Vijayalakshmi: ప్రేమ తగ్గింది చెల్లిపైనే నాపై కాదు కదా

YS Vijayalakshmi: ప్రేమ తగ్గింది చెల్లిపైనే నాపై కాదు కదా

సరస్వతి పవర్‌ షేర్ల బదిలీ వివాదం జగన్, విజయలక్ష్మిల మధ్య కోర్టు తీరుకు చేరింది. విజయలక్ష్మి కంపెనీపై పూర్తి హక్కు తనదేనని స్పష్టం చేయగా, జగన్‌ అక్రమంగా వాటాలు బదిలీ చేశారన్న ఆరోపణలు చేశారు

YS Sharmila Deadline: ఉక్కు యాజమాన్యానికి షర్మిల డెడ్‌లైన్‌

YS Sharmila Deadline: ఉక్కు యాజమాన్యానికి షర్మిల డెడ్‌లైన్‌

ఉక్కు కర్మాగారం తొలగించిన కాంట్రాక్టు కార్మికులను 20వ తేదీలోపు విధుల్లోకి తీసుకోవాలని షర్మిల డెడ్‌లైన్‌ ఇచ్చారు. లేకపోతే 21 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు

YS Sharmila: బీజేపీ నేతలే కౌరవులు

YS Sharmila: బీజేపీ నేతలే కౌరవులు

బీజేపీతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ, మద్దతు ధరపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు.

YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు

YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు

రాజధాని అమరావతికి నిధులు అవసరం, అప్పులు కాదు అని పీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాటలు నమ్మి మోసపోకూడదని సీఎం చంద్రబాబుకు సూచించారు

YS Sharmila: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..

YS Sharmila: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రానికి పదేళ్లుగా చేసిన మోసంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు.

BJYM Protest: కాంగ్రెస్‌ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన యువమోర్చా

BJYM Protest: కాంగ్రెస్‌ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన యువమోర్చా

బీజేపీ యువమోర్చా నాయకులు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడానికి యువమోర్చా దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ షర్మిల, పార్టీ కార్యకర్తలతో కలసి నిరసన తెలిపారు, దాడికి దిగిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి