లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్తో వైసీపీలో భయం..
ABN, Publish Date - May 22 , 2025 | 07:29 PM
మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. దమ్ముంటే లిక్కర్ అవినీతిలో అసెంబ్లీకి వెళ్ళి విచారణ వేయమని డిమాండ్ చేయాలని జగన్కు షర్మిల సవాల్ చేశారు.
Updated at - May 22 , 2025 | 08:01 PM