Home » YS Sharmila
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి సెటైర్లు గుప్పించారు. వినుకొండ హత్య కేసుపై న్యూట్రల్ మీడియా వారిని తాము అడిగామని.. అలాగే తాము కూడా విచారించామని రషీద్తో పాటు చంపిన నిందితుడు కూడా వైసీపీ వాళ్లేనని తేలిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. నేటి కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 82వ జన్మదిన(Mallikarjun Kharge Birthday) వేడుకలు ఆదివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య ఆస్తుల వివాదానికి సంబంధించి ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు.
Andhrapradesh: ‘‘అయిననూ పోయి రావలె హస్తినకు’’ అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు..ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి …
పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ (YSRCP) నేతల తీరు ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయలేదని APCC సీనియర్ నేత మస్తాన్ వలి (Mastan Vali) అన్నారు. తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్ను ప్రశ్నించారని గుర్తుచేశారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల పూర్తైన సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిందని... కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చారని తెలిపారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. అన్న జగన్పై షర్మిల సెటైర్ల వర్షం కురిపించారు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే అని... రాజశేఖర్ రెడ్డికి వైసీపీ జగన్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ బీజేపీకి తొత్తులుగా పని చేశారని విమర్శించారు.