Home » YS Jagan
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాపై చేసిన ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు ఆయన ఇలాంటి సందేశం ఇచ్చారనే దానిపై..
మద్యం స్కాం ముడుపుల్లో సింహ భాగం జగన్కే చేరినట్లు బట్టబయలైంది. ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా నిందితులు జగన్కు చేర్చినట్లు సిట్ అధికారులు తేల్చారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
లిక్కర్ స్కామ్ కేసులో డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశించినట్లు తెలుస్తోంది. మిథున్రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
తమిళనాడులో పార్టీలు రాజకీయంగా విభేదించినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తాయని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇక్కడ మాత్రం స్వార్థ పూరిత ప్రతిపక్షo ఉండటం దురదృష్టకరమని..
Nimmala Ramanaidu Slams Jagan: 2027, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రంవాల్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల మరోసారి స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తులో ఎలాంటి మార్పు లేదన్నారు.
Nakka Anandbabu Fire On Jagan: జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే.. పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తోందన్నారు నక్కా ఆనంద బాబు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి.. తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
TDP Vs YSRCP Political War: రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్ను అత్యంత దారుణంగా హత్య చేస్తే బాధిత కుటుంబం తరపున తాము పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి తమ మీద బురదజల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారన్నారు.
Yanamala On Jagan: జగన్ కూడా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా అనేక కుట్రలకు పాల్పడ్డారని యనమల మండిపడ్డారు. జగన్ ప్రస్తుతం ఆయన తల్లి, చెల్లికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Devineni Slams Jagan: వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక పార్టీ మీటింగ్లు, ప్రెస్మీట్లు పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇటువంటి మాటలు మాట్లాడి జైల్లో పెడితే సానుభూతి పొందవచ్చు అనుకుంటున్నారన్నారు.