• Home » YS Jagan

YS Jagan

జగన్ కొత్త వేషం..అసలు మర్మం ఏంటి ?

జగన్ కొత్త వేషం..అసలు మర్మం ఏంటి ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంలో జగన్ పాల్గొన్నారు. ఈ క్రతువులో జగన్ వేషధారణ మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్

రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిని బిహార్‌‌లో అరెస్ట్ చేశారు.

జగన్ హిందూ వ్యతిరేకి.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్ హిందూ వ్యతిరేకి.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్ తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపరాఫర్

వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపరాఫర్

వైసీపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అధ్యక్షుడి స్థానం నుంచి జగన్‌ను మార్చాలనుకునే వైసీపీ నేతలకు తాను ఆర్ధికంగా సహాయం చేస్తానని అన్నారు..

మహాపాపానికి ఒడిగట్టిన జగన్: మంత్రి కొల్లు రవీంద్ర

మహాపాపానికి ఒడిగట్టిన జగన్: మంత్రి కొల్లు రవీంద్ర

తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నాయకులు కులాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్యే కామినేని ఆరోపించారు.

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.

పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

ఏపీలో పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో..

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చింది. 11 పేజీలతో కూడిన ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖ రాసింది.

BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి