Home » YouTube
ఏఐ యుగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ల సునామీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా తామంతట తామే బయటకు వెళ్లేందుకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. దీంట్లో భాగంగా సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.
భారత వినియోగదారులకు యూట్యూబ్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు కేవలం నెలకు రూ.89 చెల్లించి యాడ్స్ లేకుండా ఆనందంగా యూట్యూబ్ వీక్షించవచ్చని తెలిపింది. అందుకోసం యూట్యూబ్ ప్రీమియం లైట్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
క్రియేటర్లకు తెలియకుండానే యూట్యూబ్.. షార్ట్ వీడియోలను మార్చేస్తోందని ఊహించగలరా? ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ కాదు. ఒక వ్యూహాత్మక మార్పు అని తెలుస్తోంది. వీడియోల ఫార్మాట్, మ్యూజిక్, ఎడిట్లను యూట్యూబ్ స్వయంగా ట్యూన్ చేస్తుందంటా. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
టినేజర్ల మెంటల్ హెల్త్పై సోషియల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ను నిషేధించింది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
యూట్యూబ్లో ఓ వీడియోను చూసి మూడునెలలుగా కేవలం పండ్ల రసాన్ని మాత్రమే తాగుతున్న..
చిన్నస్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు అదిరిపోయే వార్త వచ్చేసింది. కొత్తగా వచ్చిన హైప్ ఫీచర్ క్రియేటర్లకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇది వీక్షకుల ఎంగేజ్మెంట్ను పెంచుకునేందుకు సహాయపడుతుంది. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఇదే సమయంలో యూట్యూబ్ కూడా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని తొలగించబోతున్నట్లు తెలిపింది.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టించిన వీడియోలు, ఆడియోలు యూట్యూబ్లో ఎక్కువయ్యాయి.
యూట్యూబ్ నుంచి కీలక అప్డేట్ (YouTube Update) వచ్చింది. ఈ క్రమంలో జులై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో పునరావృతమయ్యే లేదా కాపీ చేసిన వీడియోలపై ఆదాయం ఉండదని సంస్థ తెలిపింది.
కొందరు యువతీయువకులు యూట్యూబ్ ద్వారా అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి పని చేయకుండా ముందు క్యూఆర్ కోడ్ను పెట్టుకుని కింద కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి..