• Home » YCP

YCP

మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం

మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై  ఛైర్మన్ ఆగ్రహం

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ ఆగ్రహం

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించి సుదీర్ఘ ప్రసంగం చేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు వద్దన్నారు.

TDP: మత విద్వేషాలు  రెచ్చగొడుతున్న వైసీపీ

TDP: మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ

వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మహాపాపం: ప్రత్తిపాటి పుల్లారావు

శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మహాపాపం: ప్రత్తిపాటి పుల్లారావు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునితో వైసీపీ రాజకీయ పరచకాలు ఆడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు.

దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..

దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తారా.. వైసీపీపై మంత్రి ఫైర్..

వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు..

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

వైసీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే: భానుప్రకాశ్ రెడ్డి

ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులు, బూట్లు వేసుకుని వేంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకోవడంపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో మాట్లాడానని, స్వామివారి పట్ల అపచారం చేసిన వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా

వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ డిమాండ్.. శాసనమండలి వాయిదా

ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు.

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ఎన్డీఏ సభ్యుల నిరసన.. వైసీపీ చేసింది తప్పేనన్న ఛైర్మన్

ఏపీ శాసనమండలిలో వైసీపీ చేసింది మహాపచారం అంటూ ఛైర్మన్ ఛాంబర్‌ వద్ద ఎన్డీఏ సభ్యులు నిరసనకు దిగారు. హిందూమతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఛైర్మన్‌కు తెలిపారు కూటమి సభ్యులు.

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

దేవదేవుడిని అవమానించారు.. వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే: కూటమి నేతలు

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడంపై కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి