• Home » YCP

YCP

BREAKING: వైసీపీ మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు

BREAKING: వైసీపీ మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు

Anil Kumar: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందించారు. మరి ఈసారైనా ఆయన విచారణకు హాజరవుతారా? లేదా ? చూడాలి.

Police Torture: టీడీపీ హయాంలో వైసీపీ రాజ్యం

Police Torture: టీడీపీ హయాంలో వైసీపీ రాజ్యం

వైసీపీ సర్పంచ్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా, దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు హింసించడంతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం

TDP: రాష్ట్రాభివృద్ధిని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు

TDP: రాష్ట్రాభివృద్ధిని రాక్షసుల్లా అడ్డుకుంటున్నారు

రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మంచి

Jagananna Bhu Raksha: హద్దులు చెరిపి..

Jagananna Bhu Raksha: హద్దులు చెరిపి..

జగనన్న భూరక్ష పేరుతో ఆనాడు చేపట్టిన హద్దురాళ్ల సరఫరా కాంట్రాక్టును ఆయన చేజిక్కించుకుని..

Tiruvuru MLA: పెద్దిరెడ్డితో భేటీపై కొలికపూడి క్లారిటీ

Tiruvuru MLA: పెద్దిరెడ్డితో భేటీపై కొలికపూడి క్లారిటీ

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇలా తనపై ప్రచారం చేస్తున్నవారిపై ఆయన మండిపడ్డారు.

YCP Big Scam: జగనన్న కాలనీలతో వందల కోట్లు వృథా..

YCP Big Scam: జగనన్న కాలనీలతో వందల కోట్లు వృథా..

అభివృద్ధి, ప్రజాసేవ పేరుతో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు తవ్వే కొద్దీ బయటికొస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు అంటూ వైసీపీ చేసిన మాయాజాలం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Quartz Mining Scam: క్వార్ట్జ్‌ కేసులో చిక్కిన మరో వైసీపీ నేత

Quartz Mining Scam: క్వార్ట్జ్‌ కేసులో చిక్కిన మరో వైసీపీ నేత

నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వకాలు జరిపిన కేసులో మరో వైసీపీ నేత బిరదవోలు

Yanamala: రెవెన్యూ రికవరీ చట్టం తెచ్చి జగన్ దోచిన రూ.3500 కోట్లు వసూలు చేయాలి: యనమల

Yanamala: రెవెన్యూ రికవరీ చట్టం తెచ్చి జగన్ దోచిన రూ.3500 కోట్లు వసూలు చేయాలి: యనమల

ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి జులై 21న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి