Home » Yashasvi Jaiswal
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మళ్లీ బ్యాట్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న విలేజ్ క్రికెట్ టోర్నీలో మైదానంలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు సంగక్కర ధరించిన హెల్మెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్కు చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
టీమిండియా భవిష్యత్తు స్టార్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. గతేడాది నిర్ణీత డోప్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో వారిద్దరికి జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నోటీసులు జారీ చేసింది.
ఐపీఎల్ 2026లో 400 పరుగులు పూర్తి చేసుకుని లీడింగ్ స్కోరర్గా ఉన్న వైభవ్కు యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ అందించాడు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడిగా టీనేజర్తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తోందని జైస్వాల్ను బ్రాడ్కాస్టర్ పామీ మ్బాంగ్వా అడిగారు. తనను సీనియర్ అనడంతో ఆశ్చర్యానికి గురైన జైస్వాల్ సరదాగా స్పందించాడు.
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా ముంబయి, గోవా జట్లు తలపడుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్(157) భారీ శతకాన్ని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. నిర్ణీత 50 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి గోవా జట్టుకు 445 పరుగలు లక్ష్యాన్ని నిర్దేశించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్ అనంతరం స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న అతడిని ముంబైలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై యశస్వి స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ చేశాడు. దీంతో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ తరువాత జైస్వాల్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ కేక్ తినిపించడానికి రోహిత్ దగ్గరికి వెళ్లగా.. సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందర్భంగా రోహిత్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.