Home » Xi Jinping
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.
ఎస్సీవో సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన, పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు.
భారత్-చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమని, ఇరుదేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యత తాము తీసుకున్నామని జిన్పింగ్ చెప్పారు.
పరస్పర విశ్వాసయం, గౌరవం, సహృదయతే భారత్ చైనా బంధంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జెన్పింగ్తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
2018లో జరిగిన ఇన్ఫార్మల్ సమిట్కు మోదీ వెళ్లారు. వూహాన్లో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల వల్ల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతన్, ఎస్సీఏ సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
చైనాలో గత 12 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్పింగ్ తన ప్రాభవం కోల్పోతున్నారా? అధికారాలు క్రమంగా ఆయన చేజారుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో పలువురు అధికారులపై జిన్పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అవినీతి, అనుచిత ప్రవర్తన, విధేయత లోపించడం వంటి కారణాలతో పలువురు ఉన్నతాధికారులను తొలగించింది.