• Home » Xi Jinping

Xi Jinping

భారత్‌కు జిన్‌పింగ్‌ రాక?.. బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే అవకాశం!

భారత్‌కు జిన్‌పింగ్‌ రాక?.. బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యే అవకాశం!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ను సందర్శించే అవకాశముంది. ఇదే జరిగితే 2019 తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

భారత్‌కు త్వరలో రష్యా, చైనా దేశాధినేతలు! ఎందుకంటే..

భారత్‌కు త్వరలో రష్యా, చైనా దేశాధినేతలు! ఎందుకంటే..

భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్ రానున్నట్టు ఇప్పటికే రష్యా ధ్రువీకరించింది.

చైనా టూర్‌కు ముందు ట్రంప్ సీక్రెట్ లెటర్.. నాకేమైనా అయితే..

చైనా టూర్‌కు ముందు ట్రంప్ సీక్రెట్ లెటర్.. నాకేమైనా అయితే..

చైనా టూర్‌లో ఉండగా తనకేమైనా అయితే ఏం చేయాలనేదానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్‌కు సీక్రెట్ లేఖ వదిలివెళ్లినట్టు శ్వేతసౌధం అధికారి ఒకరు తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.

చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..

చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

చైనా పర్యటనకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్

చైనా పర్యటనకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.

MEA Rejects Zinping Letter: రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..

MEA Rejects Zinping Letter: రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్‌బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.

Xi Jinping: అమెరికా బెదిరింపులు సాగవు: జిన్‌పింగ్‌

Xi Jinping: అమెరికా బెదిరింపులు సాగవు: జిన్‌పింగ్‌

ఎస్‌సీవో సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు.

PM Modi-Xi Jinping: మోదీ-షీ జిన్‌పింగ్ భేటీ..చైనా విషయంలో అప్రమత్తత అవసరం

PM Modi-Xi Jinping: మోదీ-షీ జిన్‌పింగ్ భేటీ..చైనా విషయంలో అప్రమత్తత అవసరం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

PM Modi Xi Meeting: సరిహద్దు లేని బంధం!

PM Modi Xi Meeting: సరిహద్దు లేని బంధం!

భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన, పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నిర్ణయానికి వచ్చారు.

PM-Xi Boost India-China Ties: నేరుగా విమానాలు నుంచి వాణిజ్యం వరకూ.. బలపడుతున్న భారత్-చైనా బంధం

PM-Xi Boost India-China Ties: నేరుగా విమానాలు నుంచి వాణిజ్యం వరకూ.. బలపడుతున్న భారత్-చైనా బంధం

భారత్-చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు గ్లోబల్ సౌత్‌‌లో ముఖ్యమని, ఇరుదేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యత తాము తీసుకున్నామని జిన్‌పింగ్ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి