• Home » Warangal

Warangal

కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి

కోతుల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడి మృతి

కోతల కోసం పెట్టిన విషాహారం తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి

వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి

వరంగల్‌ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు.

వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్

వరంగల్ తల్లీకూతుళ్ల హత్య కేసు.. పది మంది అరెస్ట్

వరంగల్ తల్లీ కూతుళ్ల హత్య కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకే పుట్టాలన్న కోరికతో నిందితుడు అజారుద్దీన్ ఈ దారుణానికి పాల్పడినట్లు సీపీ తెలిపారు.

యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..

యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా రెండు విమానాశ్రయాలు..

తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.

ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ భూములు దోచుకుంటున్నారు: ఎంపీ ఈటల

ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం రేవంత్ భూములు దోచుకుంటున్నారు: ఎంపీ ఈటల

తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. కానీ, చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు.

మేడారంలో ఘోర ప్రమాదం.. రాతి కట్టడం పడి బాలుడి కాలు తొలగింపు

మేడారంలో ఘోర ప్రమాదం.. రాతి కట్టడం పడి బాలుడి కాలు తొలగింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం.. ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. వివరాల్లోకి వెళితే..

కనిపెట్టకుండా కనికట్టు

కనిపెట్టకుండా కనికట్టు

నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్‌ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.

దిగి వచ్చిన పౌల్ట్రీ కంపెనీలు

దిగి వచ్చిన పౌల్ట్రీ కంపెనీలు

చికెన్‌ సెంటర్ల బంద్‌ విజయవంతమైంది. బంద్‌ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్‌ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి.

హనుమకొండలో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌‌లో శవాలై తేలిన తల్లీకూతుళ్లు..

హనుమకొండలో విషాదం.. స్విమ్మింగ్‌ పూల్‌‌లో శవాలై తేలిన తల్లీకూతుళ్లు..

హనుమకొండ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ ‌పూల్‌లో శవాలై తేలారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి