• Home » Vizianagaram

Vizianagaram

Gold Seize: బొబ్బిలిలో బంగారు నగలు పట్టివేత.. ఎన్ని కేజీలో తెలిస్తే షాకే..

Gold Seize: బొబ్బిలిలో బంగారు నగలు పట్టివేత.. ఎన్ని కేజీలో తెలిస్తే షాకే..

బొబ్బిలి పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు భారీగా బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా సోదాలు చేసిన పోలీసులు.. రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నిందితులపై నిఘా పెట్టి వారి గదులను తనిఖీ చేశారు. రహస్యంగా దాచిన రెండు బాక్సుల్లో 4కేజీల బంగారు నగలను గుర్తించారు.

Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు

Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు

శ్రీరామనవమి.. శ్రీరాముడు, కృష్ణాష్టమి.. శ్రీకృష్ణుడు, వినాయకచవితి.. వినాయకుడు, శివరాత్రి.. మహాశివుడు, దుర్గాష్టమి.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ దుర్గమ్మ.. ఇలా ప్రతి ఒక్క పండగకు దేవుడో, దేవతలను పూజిస్తాం.

CM Chandrababu: నా ఓపికను పరీక్షించొద్దు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: నా ఓపికను పరీక్షించొద్దు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం నారా చంద్రబాబు తొలిసారి స్పందించారు. సోమవారం నాడు సెకట్రేరియట్‌లో గత ప్రభుత్వం గనుల శాఖలో చేసిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేశారు..

MP Appalanaidu: జగన్ మాటలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది: ఎంపీ అప్పలనాయుడు

MP Appalanaidu: జగన్ మాటలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది: ఎంపీ అప్పలనాయుడు

తాడేపల్లి(Tadepalli)లో నిర్వహించిన వైసీపీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్(Jagan) మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో కనిపిస్తోందని కలిశెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

AP Election Results: ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...

AP Politics: ఇంత సీక్రెట్‌గా ఎందుకు సీఎస్..?

AP Politics: ఇంత సీక్రెట్‌గా ఎందుకు సీఎస్..?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఏం చేసినా సీక్రెట్‌గానే చేసేస్తున్నారు. అసలే ఎలక్షన్ హీట్‌లో ఉంటే..

AP Elections 2024: టీడీపీకి కాస్త రిలీఫ్.. ఇంకాస్త తలనొప్పి..!!

AP Elections 2024: టీడీపీకి కాస్త రిలీఫ్.. ఇంకాస్త తలనొప్పి..!!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్-18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్-25తో ముగిసింది. ఇక నామినేషన్ల విత్ డ్రా కూడా ఇవాళ (ఏప్రిల్-29తో) ముగిసింది. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది నేతలు రెబల్స్‌గా మారి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్. దీంతో వారంతా రెబల్స్‌గా మారి నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు నామినేషన్లు విత్ డ్రా చేసుకోగా.. మరికొందరు మాత్రం తగ్గేదేలా అంటూ బరిలోనే ఉన్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఇప్పుడు వారందరికీ ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించే పనిలో నిమగ్నమైంది.

AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!

AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.

AP News: అల్లూరి జిల్లాలో దారుణం.. మేడపై పడుకున్న వ్యక్తిని ఏకంగా..

AP News: అల్లూరి జిల్లాలో దారుణం.. మేడపై పడుకున్న వ్యక్తిని ఏకంగా..

Andhra Pradesh: అల్లూరి జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరులో(Paderu) దారుణం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భర్తను అత్యంత క్రూరంగా హతమార్చారు దుండగులు. రాత్రివేళ ఇంటి మిద్దెపై పడుకున్న వ్యక్తిని.. దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. అసలు ఈ హత్యకు కారణాలేంటి?

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu) జడ్జి ముందు ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి