• Home » Vizianagaram

Vizianagaram

Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు

Vizianagaram Terror Case: పేలుళ్ల కుట్ర కేసు.. వెలుగులో సంచలన విషయాలు

Vizianagaram Terror Case: హైదరాబాద్‌లో ఉండగా బోయ గోడకు చెందిన సయ్యద్ సమీర్‌తో సిరాజ్‌కు పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పరహాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి.

NIA Investigation: ఉగ్ర కుట్రపై రెండో రోజు ఎన్‌ఐఏ దర్యాప్తు

NIA Investigation: ఉగ్ర కుట్రపై రెండో రోజు ఎన్‌ఐఏ దర్యాప్తు

NIA Investigation: ఉగ్ర కుట్రపై ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ, పోలీస్ అధికారులు కలిసి సోదాలు చేపట్టారు.

Vizianagaram Terror Plot: అడవిలో బాంబు ట్రయల్స్.. ఉగ్ర కుట్రలో సంచనాలు

Vizianagaram Terror Plot: అడవిలో బాంబు ట్రయల్స్.. ఉగ్ర కుట్రలో సంచనాలు

Vizianagaram Terror Plot: హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఆరుగురు గ్యాంగ్ కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Car door locked: ద్వారపూడిలో కారు డోర్ లాక్.. నలుగురు పిల్లలు ఊపిరాడక మృతి

Car door locked: ద్వారపూడిలో కారు డోర్ లాక్.. నలుగురు పిల్లలు ఊపిరాడక మృతి

నలుగురు చిన్నపిల్లలు ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చొని డోర్ వేసుకున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్లకి వీలు కాలేదు. డోర్ ఆటోమెటిక్ లాక్ కావడంతో ఊపిరాడక చివరికి తుదిశ్వాస వదిలారు.

Minister Sandhyarani: ఆ జీవోను చంపేసిందే వైసీపీ..

Minister Sandhyarani: ఆ జీవోను చంపేసిందే వైసీపీ..

జీవో నెం. 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని మంత్రి గమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెం. 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Vizianagaram: ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ట్రాక్టర్‌తో గుద్దించి హత్య..

Vizianagaram: ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ట్రాక్టర్‌తో గుద్దించి హత్య..

Vizianagaram News: సోదరికి ఆస్తిలో వాటా ఇవ్వటం రాజశేఖర్‌కు ఇష్టం లేకపోయింది. తనకు దక్కాల్సిన ఆస్తి సోదరికి వెళ్లటం తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా చంపి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.

CM Chandrababu: గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు..

CM Chandrababu: గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు..

కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సత్వరమే పనులకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్‌పోర్టుపై రామ్మోహన్ తాజా కామెంట్స్

Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్‌పోర్టుపై రామ్మోహన్ తాజా కామెంట్స్

Rammohan Naidu Key Announcement: భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు సంతృప్తిగా ఉన్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

Lokesh support Headmaster: స్కూల్‌లో గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్.. ఏమైందంటే..

Lokesh support Headmaster: స్కూల్‌లో గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్.. ఏమైందంటే..

Lokesh support Headmaster: మాట వినడం లేదంటూ విద్యార్థుల విషయంలో ఓ హెడ్మాస్టర్ చేసిన పనిని అభినందించారు మంత్రి లోకేష్. మీ ఆలోచన బాగుంది.. అంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు మంత్రి.

Rajam- Visakha Road Problems: రహదారి కాదు.. నరకానికి దారి.. అక్కడి ప్రజల కష్టాలు తీరేదెప్పుడు..

Rajam- Visakha Road Problems: రహదారి కాదు.. నరకానికి దారి.. అక్కడి ప్రజల కష్టాలు తీరేదెప్పుడు..

విజయనగరం జిల్లా రాజాం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. విస్తరణ పేరిట ఏళ్ల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ము కొడుతున్న రోడ్లు ప్రజలకు శాపంగా మారుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి