• Home » Vizag News

Vizag News

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు.

విశాఖలో ఘోర ప్రమాదం.. గాజువాకలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం

విశాఖలో ఘోర ప్రమాదం.. గాజువాకలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని వికాస్ నగర్‌లో ఆదివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఈ తూర్పు కోస్తా తీర నగరానికి విశ్వఖ్యాతి లభించినట్లు అయింది. అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖపట్నం చోటు సంపాదించింది..

భారత్-ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్ దౌత్యవేత్త

భారత్-ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల అనుబంధం: ఇరాన్ దౌత్యవేత్త

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో భారత్-ఇరాన్ మైత్రి సభ అత్యంత ఘనంగా నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

క్రికెట్ ఆడుతుండగా గొడవ.. యువకుడి దారుణ హత్య

క్రికెట్ ఆడుతుండగా గొడవ.. యువకుడి దారుణ హత్య

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మాట ఇచ్చాం.. పనులు చేస్తాం.. గిరిజనులకు పవన్ కల్యాణ్ భరోసా

మాట ఇచ్చాం.. పనులు చేస్తాం.. గిరిజనులకు పవన్ కల్యాణ్ భరోసా

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే..

రాజమండ్రి కల్తీ పాల మిస్టరీ వీడింది.. పాలలో కలిసిన ఆ 'విషమే' ప్రాణాలు తీసింది

రాజమండ్రి కల్తీ పాల మిస్టరీ వీడింది.. పాలలో కలిసిన ఆ 'విషమే' ప్రాణాలు తీసింది

రాజమండ్రిలో కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురి మరణాలకు సంబంధించి తుది రిపోర్టు‌ను శనివారం అధికారులు వెల్లడించారు.

కోమలి సూసైడ్ నోట్.. పోలీసుల అదుపులో ప్రియుడు

కోమలి సూసైడ్ నోట్.. పోలీసుల అదుపులో ప్రియుడు

సోషల్ మీడియాలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యూట్యూబర్ కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని మణికొండ చిత్రపురి కాలనీలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి