Home » Viral Video
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో టీ, పోహా అమ్ముతూ రోజుకు సుమారు రూ.30,000 వేల నుంచి రూ.31,000 వేల వరకు సంపాదిస్తున్నాడో భారతీయుడు. ఈయన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్క్రిప్ట్ రాసి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరికొంత మంది ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ మృతితో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఓ వీరాభిమానికి చెందిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక జంట ఫొటోషూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో చేసిన జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ జంట క్షమాపణ కోరుతూ వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టాడు. దాంతో కారు బానెట్పై కానిస్టేబుల్ పడ్డాడు. అది చూసి కూడా కారు ఆపకుండా అలాగే దాదాపు 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు డ్రైవర్.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలకు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ జంట ఫొటో షూట్ చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.
భారీ మంచు కారణంగా పాంగి లోయ కొత్త శోభను సంతరించుకుంది. లోయలో మంచు ప్రవాహం మొదలైంది. మంచు నది ఏమైనా ప్రవహిస్తోందా? అనేంతలా అక్కడి పరిస్థితి మారిపోయింది..
జమ్ము కశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ లోయలో భారీగా మంచు చరియలు విరిగిపడి ఉప్పెనలా దూసుకొచ్చిన భయానక దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్లో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి చెందిన ‘అమ్మకాయ్’ రెస్టారెంట్ ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఊహించని విధంగా భారీ ఎత్తున జనం రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.