Home » Uttarakhand
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు జల ప్రళయ ఘోష తాండవం చేస్తోంది. ఉత్తర కాశీలోని ధరాలి సమీపంలో రెండవ సారి జల ఖడ్గం తన ప్రతాపాన్ని చూపించింది. ఇప్పటికే ఈ ఉదయం ఒక్కసారిగా భీకర స్థాయిలో పర్వత సానువుల్లోంచి..
ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడానని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. 28 మంది గాయాలపాలయ్యారు.
హరిద్వార్లోని మానసా దేవి ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మానసా దేవి ఆలయ ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఉత్తరాఖండ్లోని మానసా దేవీ ఆలయంలో ఆదివారం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలయ్యారు. బాధితులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి.
ఉత్తరాఖండ్లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
కేదార్నాథ్ యాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఆదివారం రుద్రప్రయాగ జిల్లాలోని పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.
ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్ధామ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది.
చాలా మంది పర్యాటకులు జలపాతం వద్ద స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పెద్ద పాము నీటిలోకి దూసుకొచ్చింది. దాన్ని చూడగానే అంతా భయంతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..