Home » Uttar Pradesh
పోలీసు స్టేషన్లు, వాహనాలు, సైన్బోర్డులపై ఉన్న కుల చిహ్నాలు, స్లోగన్లు, ప్రస్తావనలను వెంటనే తొలగించాలని కూడా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా, కుల ఆధారిత ర్యాలీలు నిషేధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఉల్లంఘనలను కఠినంగా పరిశీలించాలని పోలీసులకు సూచనలు జారీ చేశారు.
లవర్ను హత్య చేసిన తర్వాత స్నేహితుడు ఆశిష్ కుమార్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడి సాయంతో శవాన్ని ఓ సూట్కేసులో కుక్కాడు. ఇద్దరూ బైకు మీద సూట్ కేసును కాన్పూర్కు దూరంగా తీసుకువచ్చారు.
హోటల్లో ఉన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీంతో రచ్చ మొదలైంది. భర్త ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. భార్య నుంచి తన ప్రియురాలిని రక్షించుకోవడానికి భర్త చాలా ప్రయత్నించాడు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో ఒక షాకింగ్ కథ వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన మేనల్లుడితోనే అఫైర్ పెట్టుకుంది. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు విషయం మామకు తెలియడంతో విషయం పోలీస్ స్టేషన్కు చేరింది.
ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి, ఒకేసారి ఏకంగా ఆరు జిల్లాల్లో ఉద్యోగం చేస్తూ, రూ.3 కోట్ల జీతం తీసుకున్నాడు.
ఈ గ్రామంలో 37 ఏళ్లుగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఈ ఊరోళ్లకు పోలీస్ కేసులంటే ఏంటో తెలీదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఎఫ్ఐఆర్లు నమోదు కాకపోవడానికి కారణమేంటీ. . తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయగా బాలిక ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక, అదే రోజు బాలికను తల్లిదండ్రులు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
రాజారామ్ బాగా తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. 40 రూపాయలు ఇవ్వమన్నాడు. రాజేశ్వరికి బాగా కోపం వచ్చింది. డబ్బులు లేవని తేల్చి చెప్పింది.
లఖ్నవూలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థిని కొందరు విద్యార్థులు పలుమార్లు చెంప ఛెళ్లుమనిపించి అవమానించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పసికందు ఊయలలో నిద్రపోతూ ఉంది. కొన్ని కోతులు ఇంట్లోకి ప్రవేశించాయి. ఓ కోతి నిద్రపోతున్న పాపను పట్టుకుని బయటకు వచ్చింది. నేరుగా మేడపైకి ఎక్కింది.