• Home » Uttar Pradesh

Uttar Pradesh

Newspaper Reading Mandatory: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..

Newspaper Reading Mandatory: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పిల్లలు తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

Flower Pots Stolen:  లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్

Flower Pots Stolen: లక్నోలోె డెకరేషన్ పూలకుండీలు లూటీ..వీడియో వైరల్

ఏదైనా ఫ్రిగా దొరుకుతుందని తెలిస్తే చాలు పోటీ పడి మరి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లక్నోలో ఇప్పుడు అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక్కడ స్థానికులు చేసిన పనికి మీ కక్కుర్తి తగలెయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత

Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత

ఉత్తరప్రదేశ్ లో దృశ్యం మూవీలోని ఓ సీన్ తలపించేలే తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కేవలం ఫోన్ కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుంది.

PM Modi In Lucknow: ఆర్టికల్‌ 370 రద్దుతో శ్యామ్‌ప్రసాద్‌ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ

PM Modi In Lucknow: ఆర్టికల్‌ 370 రద్దుతో శ్యామ్‌ప్రసాద్‌ కల సాకారం చేశాం: ప్రధాని మోదీ

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన గోమ్తీ నది ఒడ్డున నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్‌ను జాతికి అంకితం చేశారు.

Shahjahanpur Train Accident: రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Shahjahanpur Train Accident: రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

రైల్వే గేట్ వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉంటారు. కానీ కొంతమంది వాటిని లెక్కచేయకుండా రైలు గేట్ పడ్డాకూడా కింది నుంచి దూరి వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌.. సీబీఐ సీరియస్

Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌.. సీబీఐ సీరియస్

2017‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెగర్‌కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాదు.. శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్

Uttar Pradsh: అలీఘర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిపై కాల్పులు.. స్పాట్ డెడ్

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాల సంఖ్య తగ్గిపోయింది.. గల్ కల్చర్‌కు చెక్ పెట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన గంటల వ్యవధిలోనే అలీఘర్‌లోని ఏఎంయూలో ఓ ఉపాధ్యాయుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Yogi Govt Sensational Decision: మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు

Yogi Govt Sensational Decision: మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే బిల్లు రద్దు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ హయాంలో తెచ్చిన మదర్సా టీచర్లకు పోలీసు చర్యల నుంచి రక్షణ ఇచ్చే చట్టం రద్దు చేశారు. దీంతో మదర్సా సిబ్బందిపై అక్రమాలు వెలుగులోకి వస్తే నేరుగా చర్యలు తీసుకునే అధికారం..

Lord Hanuman:  దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Lord Hanuman: దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?

భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు హనుమంతుడిని ఎంతో నిష్టతో కొలుస్తారు. హనుమంతుడు అంటే ధైర్యం, భక్తి, శక్తి, రక్షణ అంటారు.

Denied Aadhaar Over Burqa: బుర్ఖా విషయంలో గొడవ.. భార్యా, పిల్లల్ని చంపేసిన వ్యక్తి

Denied Aadhaar Over Burqa: బుర్ఖా విషయంలో గొడవ.. భార్యా, పిల్లల్ని చంపేసిన వ్యక్తి

ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బుర్ఖా విషయంలో గొడవ కారణంగా భార్యాపిల్లల్ని హత్య చేశాడు. పుట్టింట్లో ఉన్న సమయంలో భార్య బుర్ఖా వేసుకోలేదన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి