Home » Trending Videos
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరిలో ఈ ఘటన వెలుగుచూసింది. వినాయక నిమజ్జనం చేసే క్రమంలో క్రైన్ వైర్ పట్టు వదలడంతో గణేశుడి విగ్రహం ట్రాక్టర్లో పడిపోయింది.
అనకాపల్లి చోడవరం సబ్ జైల్ నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమా స్టైల్లో పరారయ్యారు. జైలు వార్డెన్ వీర్రాజుపై సుత్తితో దాడి చేసిన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము.. అతడి జేబులో నుంచి తాళాలు తీసుకుని గేట్ నుంచి తప్పించుకున్నారు..
వాహనాల్లో జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. దారిలో ఓ పులి వేట కోసం వెతుకుతూ నిలబడి చూస్తోంది. పులిని చూడగానే పర్యాటకుల వాహనాలు అటూ, ఇటూ దూరంగా ఆగిపోయాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ యువతి ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలని పిక్స్ అయింది. ఏదోటి చేసి వ్యూస్, లైక్స్ తెచ్చుకోవాలని వివిధ రకాలుగా ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఓ మహిళ వంటింట్లో వినూత్నమైన ప్రయోగం చేసింది. నానబెట్టిన శనగలను మొత్తం వడట్టింది. శనగలను పక్కన పెట్టిన తర్వాత.. ఆ నీటిని పారబోయడానికి వెళ్తుంది. అయితే వెంటనే తన నిర్ణయం మార్చుకుని.. చివరకు ఐస్ క్రీమ్ తయారు చేసింది..
ఉత్తర టర్కీలో ఓ లగ్జరీ నౌకను ప్రారంభించిన 15 నిముషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముంద్రంలోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
పంజాబ్లోని మాన్సా జిల్లాలోని జవ్హార్కే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగ్జీవన్ (60) అనే రైతు స్థానిక ప్రాంతంలో వీధి గుండా సైకిల్పై వెళ్తున్నాడు. అయితే ఓ వీధిలోకి రాగానే ఉన్నట్టుడి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
అమెరికాకు సవాల్ విసిరేందుకు, తాను ఓ సూపర్ పవర్ అని చెప్పేందుకు తహతహలాడుతోంది చైనా. ఈ భూమండలంపై ఏ ప్రాంతం పైన అయినా తాము దాడి చేయగలమని చెప్పేందుకు ప్రయత్నించింది. బీజింగ్లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది.
ఓ మహిళ పూరీలు చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఇందులో విశేషమేమీ లేకున్నా పూరీలు చేసిన విధానమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..
కొత్తగా పెళ్లైన జంట హనీమూన్లో భాగంగా అందమైన ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వారు భోజనం చేసిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు..