Home » Travel
భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు.. తమ పాలనలో వివిధ కట్టడాలు నిర్మించి భావి తరాలకు అందించారు. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్ను జల్లెడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి.
శ్రీనగర్(srinagar)లోని అమర్ నాథ్ యాత్ర(Amarnath Yatra)కు ప్రతి ఏటా అనేక మంది భక్తులు తరలివెళ్తుంటారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకుంటే భక్తులకు పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి ఈ యాత్రకు ఒక్కరోజులోనే ఎలా వెళ్లవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్టీసీ బస్సెక్కుతున్నారా? ఇక జేబులో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. ఎందుకంటే నగదురహిత (క్యాష్లెస్) ప్రయాణానికి టీజీఎ్సఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది.
నిర్మల్ జిల్లా: మహబూబ్ ఘాట్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలుకాగా..
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.
హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు.
మీరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(Air India Express) ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ, దేశీయ విమానాల సర్వీసులను రద్దు చేసింది. విమానాల రద్దుకు కారణం పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్య సెలవుపై వెళ్లడమేనని తెలుస్తోంది.
చార్ధామ్ యాత్ర(Chardham Yatra 2024) మే 10 నుంచి మొదలు కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హరిద్వార్, రిషికేశ్లలో నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
దేశంలో కేరళ(kerala) చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రయాణానికి స్వర్గ ధామం అని చెప్పవచ్చు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు ప్రయాణించడానికి అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. పెళ్లైన జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
అనేక మంది షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.