Home » Travel
కొండ ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎత్తు పెరిగే కొద్దీ గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు?
ప్రయాణం చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళికతో కేవలం రూ.10 వేల బడ్జెట్లోనే భారతదేశంలోని ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. మరి రూ.10 వేలలోపు వెళ్లొచ్చే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవో తెలుసుకుందాం..
వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి తన అసలైన అందాలను ఆవిష్కరిస్తుంది. పచ్చని అడవులు, ఉప్పొంగే జలపాతాలు, స్వచ్ఛమైన గాలి ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి. మాన్సూన్లో తప్పక సందర్శించాల్సిన అలాంటి అద్భుత జాతీయ పార్కుల గురించి తెలుసుకుందాం..
వర్షాకాలంలో కారు విండ్షీల్డ్పై ఫాగ్ ఏర్పడి బయట కనిపించకపోవడం వాహనదారులకు సాధారణంగా ఎదురయ్యే సమస్య. అయితే ఏసీ, హీటర్ను సరైన విధంగా ఉపయోగించడం ద్వారా ఈ ఫాగ్ను కేవలం 30 సెకన్లలోనే తొలగించవచ్చు. మరి ఆ సులభమైన ట్రిక్ ఏమిటో తెలుసుకుందాం..
హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతశ్రేణి ఎక్కాలని దశాబ్దం ముందు అనుకున్నా కానీ కుదరలేదు.
గోవా విహారయాత్రను ప్లాన్ చేస్తున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక 'గోవా డిలైట్' టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆకాశంలో విమానం ఎగురుతుంటే దాని వెనుక తెల్లటి గీతలు కనిపించడం మనం తరచూ చూస్తుంటాం. చాలా మంది వాటిని పొగగా భావిస్తారు. వాస్తవానికి అవి మంచు కణాలతో ఏర్పడే కాంట్రెయిల్స్.
స్కూబా డైవింగ్ అనగానే చాలామందికి థాయ్లాండ్ గుర్తుకొస్తుంది. అయితే అదే తరహా అద్భుతమైన అండర్వాటర్ అనుభూతిని భారతదేశంలోనే తక్కువ ఖర్చుతో పొందవచ్చు.
ప్రకృతిని ఆస్వాదిస్తూ సాహసయాత్ర చేయాలనుకునే వారికి ట్రెక్కింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే, ట్రెక్కింగ్కు బయలుదేరే ముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి.
వర్షాకాలంలో ప్రకృతి తన అసలైన అందాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశంలో కొండలు, లోయలు, పచ్చిక మైదానాలు పూలతో నిండిపోయి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుతమైన పూల వ్యాలీలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.