Home » Travel
రైలు ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లేదంటే జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో కఠిన చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణానికి ముందు ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి హ్యాండ్బ్యాగ్లో 'కోతి పుర్రె'ను సీఐఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
తెలంగాణలోని ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలోని గాయత్రి జలపాతం ఒకటి. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటి ధారలు, చుట్టూ పచ్చని అడవులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు, అగాథాల్లాంటి లోయలు... ఎత్తైన కొండ శిఖరాల నుంచి మంచు కరిగి, వెండి ధారలుగా పడుతున్న సన్నటి నీటి పాయలు... పరవళ్ళు తొక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ... సెలయేళ్లుగా, మహోధృత నదులుగా మారే దృశ్యం నిరుపమానం.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలను ఒకే ప్రయాణంలో సందర్శించాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి, సురేంద్రపురి వంటి ప్రముఖ ప్రాంతాలను కవర్ చేసే ఈ 4 రోజుల ప్యాకేజీ రూ.12,510 నుంచి అందుబాటులో ఉంది.
ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు సముద్ర తీర అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ‘కోస్టల్ కర్ణాటక’ టూర్ ప్యాకేజ్ను అందిస్తోంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రాత్రులు–6 రోజుల యాత్రలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ దేశాల సందర్శనకు 'మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్' పేరుతో 7 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
వర్షాకాలంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. సురక్షితమైన ప్రయాణం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్రతి వారం ప్రత్యేక రైలు ద్వారా మూడు రోజుల యాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.