Home » Trains
ప్రయాణికుల డిమాండ్ మేరకు చర్లపల్లి - రామేశ్వరం, హైదరాబాద్ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.
ఓ యువకుడు రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వేలాడుతుంటాడు. రైలు నుంచి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అతన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
రైల్లో ఓ వ్యక్తి లగేజీ ర్యాక్పై పడుకున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. పడుకున్న అతను ఫోన్ చార్జింగ్ పెట్టిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు..
గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది.
ఓ హిజ్రా రైల్లో ప్రయాణికులను డబ్బులు అడుక్కుంటోంది. ఓ వైపు నుంచి మరోవైపునకు డబ్బులు అడుగుతూ వస్తుంది. అదే బోగీలో ఇద్దరు యువకులు ఎదురెదురుగా కూర్చుని తమాషాగా గొడవ పడుతుంటారు. అయితే..
ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కనే నిలబడి ఉంటాడు. అదే సమయంలో చాలా మంది మహిళలు బాత్రూంలోకి వెళ్లి వస్తుంటారు. అక్కడ నిలబడిన ఆ వ్యక్తి వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ బాత్రూం నుంచి బయటికి రాగానే..
సేలం జిల్లా శంకగిరి వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని దుండగులు పొడవైన ఇనుపరాడ్ పెట్టడం కలకలం రేపుతోంది. ఆ మార్గంలో వెళుతున్న ఏర్కాడు ఎక్స్ప్రె్సను కూల్చేందుకే ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోడ్ నుండి సేలం, జోలార్పేట మీదుగా చెన్నై రోజూ ఏర్కాడు ఎక్స్ప్రెస్ నడుపుతున్నారు.
తూత్తుకుడి హార్బర్ నుండి నేలబొగ్గు లోడుతో బయలుదేరిన గూడ్స్ రైలులో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ రైలును కోవిల్పట్టి రైల్వేస్టేషన్లో నిలిపి అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి ఆ మంటలను ఆర్పివేశారు. తూత్తుకుడి హార్బర్ నుండి 59 బోగీల నేలబొగ్గుతో ఓ గూడ్సురైలు కరూరు జిల్లా పుగలూరు పేపర్ కర్మాగారానికి బయలుదేరింది.
ఓ వ్యక్తి రైల్లో దొంగలు ఫోన్లను ఎలా ఎత్తుకెళ్తారో చూపించేందుకు సిద్ధమవుతాడు. రైల్లో ముంబైకి వెళ్తున్న అతను.. మధ్యలో సొరంగంలో ఫోన్ బయటికి పెట్టి వీడియో తీస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో ఈ దొంగ టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతోంది.