Home » Tirupati
అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. తాజాగా శుక్రవారం రెండు కార్లు తిరుమలకు చేరుకున్నాయి.
కొందరు ఆటోవాలాల ఆగడాలకు చెక్పెట్టేలా పోలీసులు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో తిరుపతిలోని 200 ఆటోలను డిజిటలైజేషన్ చేశారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచ్చారి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండులో ఆటోల డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబరు నెల లక్కీడిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Tirupati Land Grabbers: తిరుచానూరులో నాగాలమ్మ ఆలయాన్ని భూకబ్జాదారులు నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూకబ్జాదారులను గ్రామస్తులు చితకబాదారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై అధికారికంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది.
లిక్కర్ స్కాంలో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.
ఓ పోలీస్ కానిస్టేబుల్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం బయటపడింది. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 800 గ్రాముల హెరాయిన్, ఏపీడ్రిన్ డ్రగ్స్ను, రూ.50వేలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 ప్రభుత్వ ఆస్పత్రులకు సీటీ స్కాన్ మిషన్లు ఏర్పాటు చేయాలని రూ. 27 కోట్ల నిధులను ఆమోదించింది. అదేవిధంగా 3 ఆస్పత్రుల్లో క్యాథ్ల్యాబ్లు ఏర్పాటు చేయడానికి రూ. 17 కోట్ల నిధులు విడుదలకు ఆమోదమివ్వబడింది.
Srikanth Pooja Controversy: శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అర్చకుడిపై ఈవో చర్యలు తీసుకున్నారు.