Home » Tirupathi News
చిత్తూరు జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపు తున్నాడు. మూడు రోజులుగా ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
డ్వాక్రా నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించిన యాప్ను ఈనెలనుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ యువ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించిన యువతి తనను నిరాకరించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాశ్ రాజ్పై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రూ.100 కోట్లకు దావా వేశారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వలన హిందువుల మనోభావాల దెబ్బ తిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సప్తగిరులకు సౌందర్య చిహ్నంగా ఉండే మాల్వాడిగుండం జలపాతం పైభాగంలో నిర్మించిన ఈ వంతెన వయస్సు 83 ఏళ్లు.ఎలాంటి యంత్రాలు, సిమెంటు లేకుండా బండరాళ్ల సహాయంతో కూలీల ద్వారా కట్టిన బ్రిడ్జి నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.
తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెవాసుల దశాబ్దాల కల సాకారమైంది. శుక్రవారం నుంచి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్ ప్రారంభమైంది.
జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.
తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.