• Home » Tirupathi News

Tirupathi News

Tirupati Theft Case: రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..

Tirupati Theft Case: రెచ్చిపోయిన దొంగలు.. ఆలయంలో దొంగతనానికి యత్నించి..

తిరుపతి జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పాకాల మండలంలో గల కొనపరెడ్డిపల్లి శ్రీరామాలయం వద్ద చోరీకి యత్నించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు దొంగలను స్థానిక గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Tirumala Temple: రికార్డు స్థాయిలో తిరుమలేశుడి దర్శనాలు

Tirumala Temple: రికార్డు స్థాయిలో తిరుమలేశుడి దర్శనాలు

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tribal Girl Incident: ఏపీలో అమానవీయ ఘటన.. ఏడేళ్ల చిన్నారిపై..

Tribal Girl Incident: ఏపీలో అమానవీయ ఘటన.. ఏడేళ్ల చిన్నారిపై..

ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి రూరల్‌ పరిధిలో ఏడేళ్ల గిరిజన బాలికకి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు నాగరాజును తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Tirumala: తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా..

Tirumala: తిరుమల హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా..

తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు.

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

Passbook: నేటినుంచి గ్రామ సభల్లో పాసుపుస్తకాల పంపిణీ

రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీకి రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

Mines: తిరుపతి జిల్లాకు గనులొచ్చాయ్‌

తాజాగా జరిగిన పునర్విభజనతో తిరుపతి జిల్లాకు గనులొచ్చాయి. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరును విలీనం చేయడంతో ముగ్గురాళ్ల గనులు, బెరైటీ్‌సతో పాటు పలు ఉద్యాన పంటలూ జిల్లా జాబితాలో చేరాయి.

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్..  ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

Parakamani Theft Case: పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్.. ఏసీబీ నివేదిక హైకోర్టుకు సమర్పణ

టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.

TTD  Fake Ghee Scam Case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

TTD Fake Ghee Scam Case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ జిల్లా జైల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సోమవారం విచారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి