Home » Tirupathi News
శెట్టిపల్లె భూ సమస్యలను పరిష్కరించిన తరహాలోనే దామినేడు, పద్మావతి పురంలో నలుగుతున్న భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ హామీ ఇచ్చారు.
తిరుమలలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ రాత్రి సమయానికి నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి.
భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్ పోలీస్స్టేషన్ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.
తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు హడలిపోయారు.
గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.
తిరుపతిలో వేడుకగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని టీటీడీ శనివారం సారెను సమర్పించింది.
ప్రఖ్యాత మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ సత్యవేడు మండలంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.