• Home » Tirupathi News

Tirupathi News

Anganwadi: కనీస వేతనం రూ.26 వేలివ్వండి

Anganwadi: కనీస వేతనం రూ.26 వేలివ్వండి

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం కింద రూ.26 వేలు ఇవ్వాలని ఆ సంఘ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లలిత, షకీలా డిమాండు చేశారు.

సిటీ ఆఫ్‌ లేక్స్‌గా తిరుపతి

సిటీ ఆఫ్‌ లేక్స్‌గా తిరుపతి

తిరుపతికి సీఎం చంద్రబాబు ఎప్పుడు వచ్చినా నగరాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన

తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన

తిరుపతి నగరంలోని తిరుచానూరు చైతన్యపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.

బొప్పాయి పంటకు బ్లాస్టింగ్‌ దెబ్బ

బొప్పాయి పంటకు బ్లాస్టింగ్‌ దెబ్బ

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని బొమ్మవరం రెవెన్యూ పరిధిలో ఉన్న ఓప్రైవేటు మైన్స్‌ అనుమతి లేని బ్లాస్టింగ్‌ చేస్తూ రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతోందనే విమర్శలొస్తున్నాయి.

తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్

తిరుపతిలో చిరుత కలకలం.. ఇంట్లోకి చొరబడేందుకు యత్నం.. వీడియో వైరల్

తిరుపతి సమీపంలోని జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుతపులి.. ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అదే సమయానికి ఆ ఇంటి కుటుంబ సభ్యులు మేల్కొని గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

హనీట్రాప్ కలకలం: మాజీ సర్పంచ్‌ను నిలువునా ముంచేసిన కిలాడి లేడి

హనీట్రాప్ కలకలం: మాజీ సర్పంచ్‌ను నిలువునా ముంచేసిన కిలాడి లేడి

తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 'కిలాడి లేడి' ఉషారాణి హనీట్రాప్ ముఠా భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. వివరాల్లోకి వెళితే..

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

ఏపీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడులు.. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద ప్లాంట్

ఏపీలో హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడులు.. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద ప్లాంట్

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి మరింత ఊపునిస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం మారనుందని ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.

Nara Lokesh: నేడు శ్రీకాళహస్తి క్యాడర్‌తో లోకేశ్‌ భేటీ

Nara Lokesh: నేడు శ్రీకాళహస్తి క్యాడర్‌తో లోకేశ్‌ భేటీ

టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.మరోసారి అదే కార్యక్రమం కోసం నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన వస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి