Home » Tirupathi News
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.
వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిర్యాదుల బాక్స్, ఫీడ్ బ్యాక్ బుక్తో పాటు అధునాతన టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ అందుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది.
Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న కలను సీఎం నారా చంద్రబాబు నాయుడు సాకారం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆరేళ్లుగా నోటిఫికేషన్ వెలువరించకపోవండంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణాలతో సంబంధించి టీటీడీ 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. కోర్టు తీరుపై అభిప్రాయంతో మఠాన్ని తిరిగి అప్పగించాలని అధికారుల ఆదేశాలు
తిరుపతినగరంలో ఆంధ్రజ్యోతి- ఐఆర్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్పో ఆదివారం విజయవంతంగా ముగిసింది.
క్రమశిక్షణ గల విద్యార్థి.. దార్శనికత గల నాయకుడిగా ఎదిగారని చంద్రబాబు నాయుడును ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు.
తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.