• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి  కందుల దుర్గేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

శేషాచలం అటవీ సంపద కాపాడటంలో టీటీడీ కృషి కొనసాగాలి: సీఎం చంద్రబాబు

శేషాచలం అటవీ సంపద కాపాడటంలో టీటీడీ కృషి కొనసాగాలి: సీఎం చంద్రబాబు

తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. శేషాచలం అడవుల్లో స్థానిక జాతుల పునరుద్ధరణకు టీటీడీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్

వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్

ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

తిరుమల తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన చర్యలు ప్రారంభించింది. గతంలో ఈ వ్యవహారంపై సీబీఐ సిట్ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదిక సబ్మిట్ చేసిన విషయం తెలిసిందే.

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారింది: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారింది: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి