Home » Tilak Varma
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం ఇంగ్లండ్తో నాల్గో టీ20 పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిరీస్ను కాపాడుకునేందుకు తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు.
ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20ల సిరీస్ను టీమిండియా 0-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత జట్టుపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్లోనే పసికూన ఐర్లాండ్పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్నింగ్ ఇచ్చాడు.
టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టీ నెలకొంది.
టీజీ టీ20 లీగ్ వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు జాక్పాట్ తగిలింది. రూ.5లక్షల బెస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన అతడిని.. మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్కు ముందు తిలక్ వర్మపై పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు
జూన్లో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్గా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు.
ముంబై ఇండియన్ స్టార్ ప్లేయర్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అహ్మదాబాద్లో సృష్టించిన విధ్వంసం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.